జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా, సిబిఐటి కళాశాల లో భౌతిక శాస్త్ర విభాగం, సర్ CV రామన్ పై సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు భారతదేశంలో సైన్స్ ఆవిష్కరణల గురించి అధ్యాపకులు వివరించారు. అదే విధంగా...
హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. గ్రూప్ తన క్రెడిట్ ప్రొఫైల్ను మెరుగుపరచడానికి, షేర్లను తాకట్టు పెట్టి తీసుకున్న రూ. 5705 నుండి 6532 కోట్ల ($...
అవినీతి సర్ఫాల ఆట కట్టించేందుకు ఢిల్లీ లో మొదలుపెట్టిన సర్పయాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ లోనూ కొనసాగించాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు కోరారు. ఢిల్లీ...
రతన్ టాటా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రియదర్శని కళాశాలలో అవయవ దానం గురించి అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ డాక్టర్ భాను ప్రసాద్ విద్యార్థులకు అవయవ దానం...
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ రాజకీయాల నుంచి విరమిస్తున్నట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశ అయిన విషయం తెలిసిందే. ఆమె...
‘నా భర్తకు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం గుండెకు ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ సూచించారు. దానికి 7 లక్షలు ఖర్చవుతుంది. మరోసారి గుండెపోటు వస్తే ప్రాణానికే ప్రమాదం. దాతలు ఆర్థిక సహాయం చేసి ఆదుకోండి’ అంటూ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం సాక్షి దినపత్రిక నారాసుర రక్త చరిత్ర అనే కథనాన్ని రాయగా, అది నారాసుర రక్త చరిత్ర కాదని…వైయస్ అసురుల రక్త చరిత్ర అని సిబిఐ...
ప్రభుత్వం అంటే ఉద్యోగులేనని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో టిజిఓస్ డెయిరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.....
మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు పథకరచన చేసిన సూత్రధారులేవరో తేలిపోయిందని, ఈ హత్య వెనుక అల్టిమేట్ సూత్రధారులు ఎవరైనా ఉన్నారా అన్నది తేలాల్సి ఉందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు...