నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటిని మంత్రి జగదీష్ రెడ్డి బుధవారంనాడు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి, జిల్లా రైతు...
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల పరిస్థితుల పైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ నుంచి...
ఏపి ముఖ్యమంత్రి జగన్ పంచన చేరి చంద్రబాబును ఇంతకాలం విమర్శించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నేడు ఆకస్మికంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇది ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో...
రాష్ట్ర అప్పులు రూ. 8 లక్షల 30 వేల కోట్లు.. పార్లమెంట్ లో చెప్పింది ఒకటి… సాక్షి దినపత్రికలో రాసింది మరొకటి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అన్నీ కలుపుకొని ఎనిమిది లక్షల ముప్పై వేల...
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ఇవాళ మరోసారి విచారిస్తోంది. దీనిపై నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలను విజయ్ చౌక్ నుంచి పోలీసులు...
కోవిడ్ ఇంకా వీడలేదు. తన పని తాను చేసుకుంటూనే పోతోంది. వ్యాప్తి కొన్ని రోజులు అదుపులో ఉంటూ,కొన్ని రోజులు అదుపు తప్పుతూ సాగుతూ ఉంది. వ్యాక్సిన్లు అందుబాటులో లేనప్పుడు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. వ్యాక్సిన్లు...
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ కు సంబంధించి పరీక్షలు జరిగాయి. ఈ మేరకు దేవాదాయ శాఖలో గ్రేడ్ -3 కార్యనిర్వహణ అధికారుల పోస్టుల్లో నియామకం కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్వర్యంలో...
విజయనగరంలోని శిల్పారామంలో ఈ ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన మత్స్య ఉత్పత్తుల ప్రదర్శన, ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా సమాచార పౌరసంబంధాల శాఖ ఏర్పాటు చేసిన జిల్లాకు చెందిన సమరయోధుల జీవిత...