జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ తెగిన గాలిపటంలా పవన్ పరిస్థితి మారిందన్నారు. ఎప్పుడు ఎవరితో కలుస్తారో.. ఏ పార్టీతో కలుస్తారో...
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది. భక్తులు కేవలం 60 నిమిషాల్లోనే 5,06,600 టికెట్లు బుక్ చేసేసుకున్నారు. టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి అంతరాయం...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుండి 180 గ్రాములు బరువు కలిగి వుంటుంది. ప్రతి రోజు పోటు కార్మికులు తయారు చేసిన లడ్డూ ప్రసాదాలను ఒక ప్రత్యేక ట్రేలో ఉంచి, ప్రతి...
తిరుపతి ఐస్ మహల్ దగ్గర ఉన్న అన్నమయ్య స్కూల్ నందు పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ముగ్గురు బాలికలు ఇద్దరు బాలలు ఇవాళ ఉదయం 6 గంటలకి స్టడీ అవర్స్ వచ్చిన...
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే ఆవేదనతో ఒక యువతి తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నది. తిరుపతిలో ఈ దుర్ఘటన జరిగింది. తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయ నార్త్ మాడ స్ట్రీట్ లో ఉన్న ప్రైవేటు...
చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8.30 గంటలకు టిటిడి స్థానికాలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం,శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయిగుంట...
చిత్తూరు జిల్లా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాక ఆలయం రెండు రోజులపాటు అర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు దేవస్థాన పాలకమండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో రాణా ప్రతాప్ తెలిపారు....
అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ నేడు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ రికార్డులను పరిశీలించారు. జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి తో కలసి తిరుపతి వెస్ట్ పోలీసుల...
రోడ్డు ప్రమాదంలో మరణించిన తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ గార్డు ఎం. కుశలవ కుటుంబాన్ని ఆదుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి కోరారు. 2012లో సెక్యూరిటీ గార్డ్ గా(సొసైటీ) చేరిన...
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తిరుపతికి చెందిన పరింగిశెట్టి కీర్తనను నియమిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఆమె 2016 నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. 2019ఎన్నికల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం...