ముఖ్యమంత్రి జగన్ చిత్తూరు పర్యటన మంగళవారం నిరసనలు, అరెస్టుల మధ్య సాగింది. జగన్ గో బ్యాక్ అంటూ తెలుగు యువత, TNSF, CPI, CPM నాయకులు జగన్ పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. వారిని...
చీటిల పేరుతో కొంత కాలం ప్రజలను నమ్మించడం, తరువాత బోర్డ్ తిప్పేయడం, పరారీ కావడం సాధారణంగా జరుగుతున్న సంఘటనలే. అయినా మోసపోవడం ప్రజల వంతు. మోసం చేయడం మోసగాళ్ళ నైజం. ఇదే విషయం పలమనేరులో...
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. చిన్న పదవి విషయంలో ప్రారంభం అయినా విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కళత్తూరు నారాయణ స్వామి, ప్రభుత్వ విదేశీ వ్యవహారాల...
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెదేపా నాయకులపై రామకుప్పం పోలీస్స్టేషనులో బుధవారం రాత్రి కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రామకుప్పం,చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెదేపా నాయకులపై రామకుప్పం...
తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి చరిత్రలో నూతన అధ్యాయానికి తెర లేవనుంది. జూన్ 30వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు ” ఆపరేటివ్ ఆర్థో ప్లాస్టీ సమ్మిట్ ” పేరుతో లైవ్ సర్జరీలు...
శ్రీవాణి ట్రస్ట్ పై టీటీడీ వెల్లడించిన లెక్కల్లో తేడాలు ఉన్నాయనే అనుమానాలు భక్తులకు ఉన్నాయని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీ వాణీ ట్రస్టు ప్రారంభం నుంచి నేటి...
డిప్యూటీ సీఎం, ఎక్సయిజ్ శాఖా మంత్రి నారాయణ స్వామికి జగన్ సామాజిక వర్గం నుంచి అసమ్మతి సెగ మొదలయింది. ఆయన పేరుకు ఉప ముఖ్యమంత్రే గానీ.. కీలక మైన ఎక్సయిజ్ శాఖలో ఆయనకు తెలియకుండానే...
ప్రేమ పేరుతో ఓ యువకుడు యువతిని వేదింపులకు గురిచేసాడు. చెప్పినట్లు వినకపోతే తనతో దిగిన ఫోటోలను, చాటింగ్ లను సోషల్ మీడియా లో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో భయబ్రాంతులకు గురైన యువతి...
తిరుమల లో బాలుడి పై దాడి చేసి గాయపరిచిన చిరుతపులి ని అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. రెండు రోజుల అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. చిరుతపులి తిరుమల నడక దారి లో...
మామిడి రైతులు మనోవేదనకు గురవుతున్నారు. మామిడికి గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ రోజు ఉన్న ధర, రేపు ఉండడం లేదు. గరిష్టంగా 16 రూపాయలు పలికిన మామిడి ఈ రోజు 10 రూపాయలకు...