కాకినాడ నగరానికి చెందిన ఐఏఎస్ టాపర్ సాడి శ్రీనివాసరెడ్డి అరుదైన ఘనత సాధించారు. 2021-22కి జరిగిన యూపీఎస్సీ పరీక్షల్లో టాప్ స్థానం దక్కించుకుని ఐఏఎస్ ను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐఏఎస్ శిక్షణ...
ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో ప్రజల ఆరోగ్య పరిస్థితులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంజి రాజ్ మనోజ్ మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులను ఆడిగి తెలుసుకున్నారు. శుక్రవారం నాడు ఆయన...
అధికారంలో లేనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ ముఖ్యమంత్రి కాగానే మద్దతుగా మాట్లాడటం తీరని ద్రోహమని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర విభజనపై తనతో పాటు...
రీ సర్వే ప్రారంభించే గ్రామాలలో ముందుగా ఫీల్డ్ పి ఓ ఎల్ ఆర్ ప్రారంభించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి జిల్లా అధికారులను, తహశీల్దారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయం లోని...
ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలు అందిపుచ్చుకుని లబ్ది దారులు అభివృద్ధిని చేరుకోవాలని ఏలూరు జిల్లా పెదవేగి ఎం పి పి తా తా రమ్య అన్నారు. పెదవేగి మండల కేంద్రం లో జగనన్న లేఅవుట్...
ఏఓబి లో ఈ నెల 2 నుండి 8 వరకు పిఎల్జిఏ వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాజవొమ్మంగి, జడ్డంగి పోలీసులు అప్రమత్తమయ్యారు. మన్యoలో హై అలెర్ట్ మొదలైంది. రాజవొమ్మంగి సీఐ ఆర్ రవికుమార్ ఆధ్వర్యంలో...
ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నేడు ఆయన దిష్టిబొమ్మను వైసీసీ దహనం చేసింది. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని...
బీసీలకు మాయమాటలు చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే వారిని అణగదొక్కేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన బీసీల సభలో చంద్రబాబు పాల్గొని సీఎంపై ధ్వజమెత్తారు. ‘‘బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి, రాజకీయ...
రాజమండ్రిలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో మూడు రోజులు పాటు నిర్వహిస్తూన్న “జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు” రెండవ రోజు జోనల్ స్థాయి కార్యక్రమాలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు శాఖ మంత్రి ఆర్...
సేవా కార్యక్రమాల నిర్వహణలో ఇప్పటికే వివిధ పురస్కారాలు సొంతం చేసుకున్న ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ మరో అవార్డును సాధించింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 20వ తేదీ వరకు...