కాకులు దూరని కారడవి అది. అరణ్యంలో వలస గిరిజనుల రోదన అంత ఇంత కాదు. ఆ అడవిలో ఓ కుగ్రామం ఆ గ్రామ ప్రజలు రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు వారివి అనుకోకుండా ఆ...
బర్త్ సర్టిఫికెట్ కావాలిరా బాబూ అని అడిగితే మరి నాకేంటి? అన్నాడో ప్రబుద్ధుడు. బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం నీ విధి కదా అని అడిగితే అలాంటిదేం లేదు లంచం ఇవ్వాల్సిందేనన్నాడు. తూర్పుగోదావరిజిల్లా తుని ప్రాంతంలోని...
ఎన్నికలు అంటే సీరియస్ గా జరగాలి. తమాషాగా నిర్వహించేవి ఎన్నికలు కాదు. కానీ తూర్పుగోదావరి జిల్లాలో జెడ్ పి టిసి ఎంపిటిసి ఎన్నికలలో మాత్రం చాలా తమాషాలు జరిగియి. వైసీపీ కార్యకర్తలు తమ ఇష్టానుసారం...
తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ చురుకుగా సాగుతున్నది. కాకినాడ రూరల్ మండలంలోని కొవ్వూరు గ్రామాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్ పి అద్నాన్ నయీమ్ సమీ సందర్శించారు. అక్కడి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను...
పాండిచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పెమ్మాడి దుర్గాప్రసాద్ తూర్పుగోదావరి జిల్లాలో అపస్మార స్థితిలో కనిపించాడు. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీలో ఉన్న దుర్గా ప్రసాద్ ఈ...
తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతల కారణంగా వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని నారాయణ సేవ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎం వరలక్ష్మి పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో వృద్ధులకు పాదరక్షలు, విసనకర్రలు,...
ప్రస్తుత జీవనశైలి నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక మానసిక రుగ్మతకు గురవుతున్నారని దీన్ని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ మానసిక విశ్లేషకులు ఏపీజే విను పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని...
ఇటీవల కాలంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరడం చాలా అరుదు. అయితే, రాజమండ్రిలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. రాజమండ్రి అర్బన్ టీడీపీ...
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీ లో భారీ కరోనా కలకలంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. అక్కడ ఇంటర్ చదువుతున్న 163మంది విద్యార్థులకు...
సరిగ్గా ఈ రోజుటికి దేశంతో పాటు ఏపీలోనూ కరోనా అలజడినే సృష్టించింది. దాదాపు 10నెలల పాటు అయిదు సార్లు లాక్ డౌన్ తో దేశం మొత్తం స్తంభించి పోయింది. గత ఏడాది నవంబర్ లో...