29.7 C
Hyderabad
May 2, 2024 05: 46 AM

Category : తూర్పుగోదావరి

Slider తూర్పుగోదావరి

కాకినాడ జిల్లాలో గుండాట శిబిరాలపై దాడులు

Bhavani
కాకినాడ జిల్లా వ్యాప్తంగా జూదం, గుండాట శిబిరాలపై సోమవారం పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రవీంద్ర నాద్ అదేశాల మేరకు అన్నవరం పోలీసులు కత్తిపూడి,అన్నవరం,శంకవరం, రౌతాలపూడి గ్రామాల పరిధిలో గుండాట, జూద...
Slider తూర్పుగోదావరి

కన్నుల పండువగా కొత్తపేట ప్రభల ఉత్సవం

Bhavani
మకర సంక్రాంతి సందర్భంగా కొత్తపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రభల ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన జనంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పోటాపోటీగా సాగిన...
Slider తూర్పుగోదావరి

కాపు రిజర్వేషన్లపై ప్రాధేయపడుతూ ముద్రగడ లేఖ

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి ఉద్యమాలు చేసే ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లకు సంబంధించి ప్రాధేయపడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నేడు ఒక లేఖ రాశారు. బలిజ, తెలగ, ఒంటరి కులాల...
Slider తూర్పుగోదావరి

సంక్రాంతి సంబరాలు సంప్రదాయానికి ఆనవాలు

Bhavani
సంక్రాంతి సంబరాలు తెలుగు ప్రజల లోగిళ్ళలో సంప్రదాయానికి ఆనవాలుగా నిలుస్తాయి.‌ చిన్న పెద్దా, ముసలి ముతకా, అక్కడా ఇక్కడా అనే బేదభావం లేకుండా ఎల్లెడలా జనులందరూ ఐకమత్యంతో జరుపుకునే ఈ సంబరాలు గత కొన్నేళ్లుగా...
Slider తూర్పుగోదావరి

లక్ష పత్రి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట

Bhavani
కోనసీమ జిల్లా రాయవరం మండలంలో బుధవారం నదురుబాద గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామి వారికి లక్ష పత్రి పూజ మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి...
Slider తూర్పుగోదావరి

కాకినాడ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టు మిత్రుల ఆత్మీయ కలయిక

Bhavani
కాకినాడ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జర్నలిస్టుల మిత్రులందరు ఆత్మీయంగా కలుసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి కాకినాడ రామారావు పేటలో ఉన్న కాకినాడ ప్రెస్ క్లబ్లో కలుసుకొని ఆత్మీయత వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్...
Slider తూర్పుగోదావరి

వంద రోజులకు చేరుతున్న కొటారు గడప గడప యాత్ర

Bhavani
ఏలూరు జిల్లా దెందులూరు నియోజక వర్గం లో శాసన సభ్యులు కొటారు అబ్బయ్యచౌదరి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం నాటికి 100 రోజులు పూర్తిచేసుకుని శత దినోత్సవ సంబరానికి సిద్ధం...
Slider తూర్పుగోదావరి

రాజమండ్రి విమానాశ్రయానికి మహర్దశ

Bhavani
రాజమండ్రి మధురపూడి విమానాశ్రాయానికి మహర్దశ పట్టబోతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లకు కూడా లేని‌ అధునాతన టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి రూ.347.15 కోట్లు శాంక్షన్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని వైఎస్సార్...
Slider తూర్పుగోదావరి

వైస్సార్సీపీ ని విడిచి  టీడీపీ లో చేరిన గిరిజనులు

Satyam NEWS
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రమణయ్యపేట  గ్రామంలో  వంద మంది  గిరిజనులు   వైస్సార్సీపీ ని విడిచి  టీడీపీ లో చేరారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వరుపుల రాజా వీరందరికి  పార్టీ  కండువాలు...
Slider తూర్పుగోదావరి

గతేడాదితో పోలిస్తే తగ్గిన నేరాల సంఖ్య

Bhavani
గత ఏడాది2021తో పోలిస్తే ఈ ఏడాది 2022లో నేరాల సంఖ్య సుమారు ఐదు శాతం తగ్గినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు తెలిపారు. అలాగే వచ్చే 2023 సంవత్సరంలో మహిళల భద్రతకు అధిక...