40.2 C
Hyderabad
May 2, 2024 19: 00 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

చేతులు కాలాక, ఆకులు పట్టుకుంటున్న ముఖ్యమంత్రి

Satyam NEWS
ఐదేళ్ల పాలనా కాలాన్ని  పూర్తిగా నిరంకుశ నిర్ణయాలతో,మూర్ఖపు విధానాలతో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  దుర్వినియోగం చేశారని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుకుంటున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు ...
Slider గుంటూరు

డిసెంబర్ 17న 4వ తుగ్లక్ డే పాటిద్దాం

Satyam NEWS
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపు సర్వరోగాలకూ తెల్ల మాత్ర మందు అన్న చందంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి వంటి అన్ని అంశాలను కోల్పోవటానికి,...
Slider గుంటూరు

గుడ్డి గుర్రాలు ఇకనైనా కళ్ళు తెరవాలి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదని, మూడు రాజధానులతోనే ఆకాశం ఊడి ఏపీపై  పడుతోందని ప్రచారం చేసిన వైకాపా నాయకులు, గత  తెదేపా ప్రభుత్వం  అమరావతిని ఏనాడో చంపేసిందని,  దానిని వైకాపా ప్రభుత్వం పూడ్చేసిందని  జ్యోతిష్యం...
Slider గుంటూరు

మిచౌంగ్ తుఫాన్ ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS
మిచౌంగ్ తుఫాన్ కారణంగా బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. తుఫాను జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం....
Slider గుంటూరు

రుషికొండకు సిఎం జగన్ పరుగో పరుగు

Satyam NEWS
పిల్లి తన పిల్లలను ఏడు చోట్లకు మార్చుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిని 30 చోట్లకు మారుస్తానంటూ ఐదేళ్ల తర్వాత పలాయనవాదిగా  రిషికొండకు పరుగు తీస్తున్నారని, రాజధాని పేరు చెప్పలేక క్యాంపు కార్యాలయం...
Slider గుంటూరు

పల్నాడు జిల్లాలో ముగ్గురి దారుణ హత్య

Satyam NEWS
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. కోనంకి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను...
Slider గుంటూరు

తట్ట కంకర తాపీ సిమెంటు వేయలేని జగన్ ప్రభుత్వం

Satyam NEWS
జ‌గ‌న్ పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా గుంత‌ల మయం అయిందని తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆరోపించాయి. అధ్వాన‌స్థితిలో ఉన్న రోడ్ల‌పై తట్ట కంకరగాని తాపీ సిమెంట్ వేయలేని అధ్వాన్న స్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వముందని తాడిబోయిన...
Slider గుంటూరు

ఎన్నాళ్ళీ… దళితుల సంహార యాత్ర ?

Satyam NEWS
వైసిపికి అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య ప్రశ్న వైసీపీ ప్రభుత్వ పాలనలో  నాలుగేళ్ళ నుంచి దళితుల సంహార యాత్ర జరుగుతూనే ఉందని, రాష్ట్రంలో ఏదో ఒక చోట దళితుల ఆర్త నాదాలు వినబడకుండా, రక్తపు...
Slider గుంటూరు

వైకాపా బుక్ లెట్స్ పై మహానుభావుల ఫోటోలు, కొటేషన్లు తొలగించండి

Satyam NEWS
వై  ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైకాపా కోట్ల రూపాయల ఖర్చుతో మల్టీ కలర్ బుక్ లెట్స్ ప్రచురిస్తోందని, ఇందులో మహనీయుల పేర్లు, మహానుభావుల కొటేషన్లను వాడుతోందని, వాటిని వెంటనే తొలగించాలని అమరావతి బహుజన...
Slider గుంటూరు

తెదేపా, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో దళితుల ఎజెండా ఉండాలి

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా  ఎన్నికల మేనిఫెస్టో విడుదల  చేస్తున్నారని, అందులో దళితుల జెండా, ఎజెండా బలంగా ఉండాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. విజయవాడ...