చేతులు కాలాక, ఆకులు పట్టుకుంటున్న ముఖ్యమంత్రి
ఐదేళ్ల పాలనా కాలాన్ని పూర్తిగా నిరంకుశ నిర్ణయాలతో,మూర్ఖపు విధానాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేశారని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుకుంటున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు ...