26.7 C
Hyderabad
May 15, 2024 08: 18 AM

Category : గుంటూరు

Slider గుంటూరు

చిలకలూరిపేటలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి వేడుక

Satyam NEWS
గుంటూరు జిల్లా చిలకలూరిపేట 17 వవార్డు సుబ్బయ్యతోట లో జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యములో జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి వేడుక జరిగింది. గుంటు వెంకటప్పయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో...
Slider గుంటూరు

ఊరిస్తూ…..ఉసూరుమనిపిస్తూ….. మర్రికి ఎమ్మెల్సీ…

Satyam NEWS
మాటతప్పను మడమ తిప్పను అని చెప్పే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సారి మాట తప్పడం, మడం తిప్పడం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో బహిరంగంగా...
Slider గుంటూరు

ప్రజా సంక్షేమం పట్టని ముఖ్యమంత్రి జగన్ పాలించే అర్హత కోల్పోయారు

Satyam NEWS
ప్రజా సంక్షేమం మరచి అక్రమ ధనార్జనే ధ్యేయంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలను పాలించే అర్హత కోల్పోయారని గుంటూరుజిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు...
Slider గుంటూరు

విద్యార్థులు తినే భోజనంపై రాజకీయాలు చేయడం దుర్మార్గం

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని లింగంగుంట్ల జడ్పీ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆరో తరగతి, తొమ్మిదో తరగతి విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే విద్యార్థులకు అమ్మఒడి, పాఠ్యపుస్తకాలు,...
Slider గుంటూరు

కుళ్ళిపోయిన కోడిగుడ్లపై వైరల్ అవుతున్న వీడియోలు అవాస్తవం

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ప్రకాష్ నగర్ తిలక్ స్కూల్ లో ప్రభుత్వం పంపిణీ చేసిన కోడిగుడ్లలో పురుగులు,కుళ్ళిపోయిన కోడిగుడ్లు వచ్చాయని విద్యార్థుల తల్లిదండ్రులు సామాజిక మాధ్యమాల్లో వీడియో తీసి పోస్ట్ చేశారు. ఈ వీడియో...
Slider గుంటూరు

నరసరావుపేట పరిసరాల్లో ఆలయాల అభివృద్ధికి విజ్ఞప్తి

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట పరిసరాల్లో ఆలయాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ ను కలిసి కోరారు. విజయవాడలోని గొల్లపూడిలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ హరి జవహర్...
Slider గుంటూరు

స్కూలుకు పంపిన కోడిగుడ్లలో పురుగులు

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట లోని ఒక స్కూల్ లో ఎక్కడా జరగని దారుణం జరిగింది. ప్రభుత్వం పంపిణీ చేసిన కోడిగుడ్లలో పురుగులు, కుళ్ళిపోయిన కోడిగుడ్లు వచ్చాయని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపించారు. తల్లిదండ్రులు ఆ పురుగుల...
Slider గుంటూరు

ఫిబ్రవరి 15 నాటికి తిరునాళ్ళ పనులు పూర్తి కావాలి

Satyam NEWS
కార్తీక మాస తొలి సోమవారాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, వైసీపీ...
Slider గుంటూరు

విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయడం దుర్మార్గం

Satyam NEWS
‘‘జగన్ రెడ్డి మీ తప్పులను ఎత్తి చూపి న్యాయం చేయమంటే దౌర్జన్యం చేస్తారా..?మొన్న దళితులు,నిన్న మహిళలు నేడు మీ కన్ను విద్యార్థుల మీద పడిందా…?తమ కాలేజ్ కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల మీద...
Slider గుంటూరు

రోటారాక్ట్ – రోటరీ ఆధ్వర్యంలో స్కూలు పిల్లలకు బట్టల పంపిణీ

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్ స్టేడియం ఎదురుగా ఉన్న అమేజింగ్ చిల్డ్రెన్స్ హోమ్ లోరోటరాక్ట్ క్లబ్ ఆఫ్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్, నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాల బాలికలకు నూతన వస్త్రాలు...