40.2 C
Hyderabad
April 29, 2024 16: 48 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

ఒన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి

Satyam NEWS
ఒన్ టైమ్ సెటిల్మెంట్ పధకాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపహరించుకోవాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా నరసరావుపేట RDO కార్యాలయంలో AO కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా...
Slider గుంటూరు

డా౹౹చదలవాడను కలిసిన కోడెల శివరామ్

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబును సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కోడెల శివరామ్ నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా...
Slider గుంటూరు

కోటి దీపోత్సవంలో పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే

Satyam NEWS
కార్తీక సోమవారం సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని ఇస్సపాలెం అమ్మవారి దేవాలయంలో ఘనంగా కోటి దీపోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అమ్మవారికి...
Slider గుంటూరు

వైసీపీ ప్రభుత్వ వన్ టైమ్ దోపిడిని అడ్డుకుందాం

Satyam NEWS
పక్క గృహాల రిజిస్ట్రేషన్లకు (OTS One Time Settlement) ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదని గుంటూరుజిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. పక్కా గృహాల రిజిస్ట్రేషన్లకు ఎవరు...
Slider గుంటూరు

టీడీపీ అనాలోచిత విధానాల వల్లే ఇబ్బంది పడ్డ ఇమామ్ లు

Satyam NEWS
మైనార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇమామ్ లు, మాజాదులకు గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచినందున ఎమ్మెల్యే...
Slider గుంటూరు

ప్రజాపోరాటాలతోనే రాజధాని అమరావతిపై తాత్కాలికంగా వెనక్కి తగ్గిన జగన్

Satyam NEWS
ప్రజాపోరాటాల కారణంగానే అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు జగన్ రెడ్డి తాత్కాలికంగా మళ్లీ నిర్ణయించారని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవిందబాబు అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం పై ప్రభుత్వం తాత్కాలికంగా...
Slider గుంటూరు

చంద్రబాబు కుటుంబాన్ని అవమానించడంతోనే వైసీపీ పతనం ప్రారంభం

Satyam NEWS
అసెంబ్లీ సాక్షిగా వైసీపీ మంత్రులు, శాసనసభ్యులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, వారి కుటుంబ సభ్యులను అవహేళన చేయడం దారుణమైన విషయమని రాష్ట్ర గ్రంథాలయ శాఖ మాజీ చైర్మన్...
Slider గుంటూరు

మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

Satyam NEWS
మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు. గత ఏడాది మిర్చి రైతులకు ధరలు కొంచెం ఊరటనివ్వడంతో ఈ ఏడాది...
Slider గుంటూరు

చిలకలూరిపేటలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి వేడుక

Satyam NEWS
గుంటూరు జిల్లా చిలకలూరిపేట 17 వవార్డు సుబ్బయ్యతోట లో జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యములో జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జయంతి వేడుక జరిగింది. గుంటు వెంకటప్పయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో...
Slider గుంటూరు

ఊరిస్తూ…..ఉసూరుమనిపిస్తూ….. మర్రికి ఎమ్మెల్సీ…

Satyam NEWS
మాటతప్పను మడమ తిప్పను అని చెప్పే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సారి మాట తప్పడం, మడం తిప్పడం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో బహిరంగంగా...