వైఎస్సార్ కడప జిల్లాలో వై ఎస్ వివేకానంద వర్ధంతి ఘనంగా జరిగింది. వివేకా ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ, వివేకా కుమార్తె సునీత, వివేకా సతీమణి సౌభాగమ్మ, వైఎస్సార్ సోదరి విమలమ్మ,...
కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. మొత్తం 24 వార్డులకు గాను 12 టిడిపి, 11 వైసిపి, 1 జనసేన కైవసం చేసుకున్నాయి. దాంతో మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో జనసేన...
పోలీసులు, కొంత మంది అధికారుల సహకారంతో మునిసిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ దొంగ ఓట్లు వేసుకున్నదాని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటి లో జరిగిన 3...
కడప జిల్లాలోని కడప మునిసిపల్ కార్పొరేషన్ తో పాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, ఎర్రగుంట్ల, బద్వేలు, రాయచోటి లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కృషి చేసిన...
మునిసిపల్ ఎన్నికల ప్రచారం ముగిసినా రోడ్లపై తిరుగుతూనే ఉన్న కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై బిజెపి నాయకుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిన్నటి...
కడప నగరంలో ఒక న్యాయవాది ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతున్నది. కడప నగరంలోని SP ఆఫీస్ ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ప్రముఖ న్యాయవాది P. సుబ్రహ్మణ్యం శెట్టి ...
ప్రతిపక్షాలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నదని ఆయన అన్నారు. రేణిగుంట ఎయిర్...
శైవ భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించి.. ఉత్సవాలను విజయవంతం చేయాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్చి 11న మహాశివరాత్రి...
కడప జిల్లాలో పోలీసులకు కోవిడ్ వ్యాక్సి నేషన్ ప్రారంభమైంది. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పని చేస్తున్న పోలీసు సిబ్బంది కోసం కడప నగరంలోని పోలీసు సంక్షేమ వైద్యశాల, ఉమేష్ చంద్ర స్మారక...
పంచాయితీ ఎన్నికలలో ఓటు వేసిన ఒక వ్యక్తి వెంటనే మరణించాడు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం తుమ్మలపల్లె లో ఈ దుర్ఘటన జరిగింది. తుమ్మలపల్లె పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న 65 ఏళ్ల...