జగన్ చేసిన మరో మోసం బట్టబయలు
జగన్ ప్రభుత్వం చేస్తున్న మరో మోసం నేడు బట్టబయలు అయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. హైకోర్టును కర్నూలుకు మార్చడం లేదని నేడు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కెకె వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు...