మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ ఈ రోజు వర్చువల్ విధానంలో స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ పై...
శుక్రవారం ఉదయం వెంకటగిరి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట “ఫ్యాప్టో” ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఫ్యాప్టో నెల్లూరు జిల్లా అధ్యక్షులు తాళ్లూరు శ్రీనివాస రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన...
శ్రీ కృష్ణదేవరాయ బలిజ, కాపు సంక్షేమ సేవా సంఘం, వెంకటగిరి అధ్యక్షులు, విశ్రాంత ఎక్సైజ్ శాఖ ఉద్యోగి తోట కృష్ణయ్య 62వ జన్మదిన వేడుకలను స్థానిక అమ్మానాన్న వృద్ధాశ్రమంలో ఈ రోజు కట్ చేసి...
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరు లోని వి యస్ యు జాతీయ సేవా పథకం, నెహ్రు యువ కేంద్రం సంయుక్తంగా ఆన్ లైన్ వర్కుషాప్, సామూహిక యోగా ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ...
కరోనా ఫస్ట్ వేవ్ లో చేసిన విధంగానే సెకండ్ వేవ్ లో కూడా కవచ చారిటబుల్ ట్రస్ట్ కరోనా రోగులకు సేవలు అందిస్తున్నది. నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వారు చేస్తున్న సేవలు...
తిరుమల తిరుపతి దేవస్థానం మెడికల్ అడ్వైజర్ డాక్టర్ శ్వేతా తన్నీరు ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా కిట్ లు విరాళంగా అందచేశారు. ఈరోజు తిరుమలలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేతుల మీదుగా...
ఆనందయ్య మందు అమ్ముకోవడానికి నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్లాన్ చేశారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించగా దానిపై తీవ్ర విమర్శలతో ఆయన...
తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ గా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని నియమించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజక వర్గంలోని ప్రతి ఇంటికి కరోనా నివారణ మందును అందచేసేందుకు కృష్ణపట్నం ఆనందయ్య ను కోరినట్లు హరిత ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత...
దేశంలో గత 7 సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ బిజెపి ఇంచార్జి ఎస్....