27.7 C
Hyderabad
May 14, 2024 04: 58 AM

Category : ఆంధ్రప్రదేశ్

Slider విశాఖపట్నం

ఓవర్ లోడు వాహనాలపై చర్యలు చేపట్టండి

Satyam NEWS
విజయనగరంలో ట్రాఫిక్ పోలీసు స్టేషను ను విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఏఎస్పీ అస్మా ఫర్హీన్ ,ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాథ్ లు…డీఐజీ కి స్వాగతం పలికారు. తన...
Slider విజయనగరం

శిక్షణలో ప్రతిభ కనబర్చిన విజయనగరం పోలీసు డాగ్ హ్యాండ్లర్ జగదీష్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుశాఖ ఇంటిలిజెన్సు సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో మంగళగిరి సి.టి.సి. శిక్షణ కేంద్రంలో తొమ్మిది మాసాల శిక్షణలో విజయనగరం జిల్లాకు కేటాయించిన ట్రాకింగ్ డాగ్ “లవ్ లీ” స్పేర్ హ్యాండ్లర్ బి. జగదీష్...
Slider విజయనగరం

ఓపీఎస్ కావాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు

Satyam NEWS
సీపీఎస్ ,జీపీఎస్ లు మాకు వద్దని…ఓ పీ.ఎస్ మాత్రమే కావాలంటూ జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరాహారదీక్షలకు దిగుతోంది… యూటీఎఫ్. ఈ మేరకు ఏపీ శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలు…సీపీఎస్ కు...
Slider ప్రకాశం

భూకుంభకోణంలో బాలినేని, ఆయన కుమారుడు, వియ్యంకుడు

Satyam NEWS
ఒంగోలు భారీ భూకుంభకోణంలో ఎంతటి వారు ఉన్న ఉహేక్షించేది లేదని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసలరెడ్డి అన్నారు. అయితే ఈ భూకుంభకోణం విచారణను బాలినేని శ్రీనివాసులరెడ్డితోనే ప్రారంభించాలని సిట్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఈ...
Slider కడప

అన్నమయ్య జిల్లా పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడుగా చమర్తి

Satyam NEWS
టీడీపీ పార్టీని నమ్ముకొని విధేయతగా ఉన్నవారికి పార్టీలో సముచిత స్థానం లభిస్తునడంలో సందేహం లేదు. ఇందుకు నిదర్శనమే సుధీర్ఘ కాలం పాటు టీడీపీకి సేవలందించిన ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ మోహన్ రాజును టీడీపీ...
Slider కడప

ఒంటిమిట్ట చెరువు నీరు విడుదల… సాయంత్రం నిలుపుదల

Satyam NEWS
ఉమ్మడి కడపజిల్లా ఒంటిమిట్ట చెరువులోకి సోమశిల వెనుక జలాలను తరలించే శ్రీరామ ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేసిన కొన్ని గంటలకే మళ్లీ నిలిచిపోయింది. ఒంటి మిట్ట చెరువు కింద 1,014 ఎకరాల ఆయకట్టుకు నీరందించ...
Slider కడప

బత్యాల తో చమర్తి జగన్మోహన్ రాజు భేటీ

Satyam NEWS
నిన్నటి వరకు ఉప్పు నిప్పు లా ఇద్దరు నేతలు బేటీ అయ్యి ఒకరిని ఒక్కరు ఆప్యాయంగా పలుకరించు కోవడంతో రాజంపేట టీడీపీ శ్రేణులు ఉబ్బి తబ్బిబీ అయ్యారు. ఇదే ఒరవడితో టీడీపీ గెలుపుకు కృషి...
Slider పశ్చిమగోదావరి

అక్రమంగా తరలిపోతున్న పోలవరం కాలువ గట్టు మట్టి

Satyam NEWS
ఏలూరు డివిజన్ పరిధి లో ఉన్న పోలవరం కాలువ పై లష్కర్ ల పర్యవేక్షణ లేకపోవడతోనే రాత్రి సమయాలలో కాలువ గట్టు మట్టి అక్రమంగా తరలిపోతుందని పోలవరం కాలువ పరివాహక ప్రాంతాల ప్రజలు తెలుపుతున్నారు. ...
Slider కడప

బోర్డు తిప్పేసిన అన్నమయ్య చిట్స్ అండ్ డిపాజిటర్స్

Satyam NEWS
అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమయ్య చిట్స్ అండ్ డిపాజిట్స్ సం స్థ బోర్డు తిప్పేసింది. బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడంతో ఆదివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఐడీబీఐ బ్యాంక్ పై అంతస్తులో ఏర్పాటు చేసిన...
Slider విజయనగరం

జగన్ పాలనలో న్యాయానికి సంకెళ్లు…!

Satyam NEWS
నిజాయితీకి మారుపేరైన చంద్రబాబును అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో న్యాయానికి సంకెళ్లు వేశారని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం విజయనగరం...