ప్రాణవాయువు కొరత తీరిపోయింది: విజయనగరం ఎంపీ బెల్లాన…!
విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రిలో ప్రాణవాయువుకు కొరత తీరిపోయిందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. పిఎం కేర్స్ నిధులు నుంచి సుమారు కోటి రూపాయలతో, జిల్లా కేంద్రాసుపత్రి ఆవరణలో కొత్తగా నిర్మించిన 1000 ఎల్పిఎం పిఎస్ఏ...