విజయనగరంలో ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖ లో ఫైనాన్షియల్ ఇంక్లుజన్ కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ముఝుందర్ , రీజనల్ మేనేజర్ గురునాథ్ రావు చేతుల...
అవార్డులు అందుకున్న శాఖ సిబ్బంది కి హేట్సాఫ్ చెబుతోంది”సత్యం న్యూస్. నెట్…! పోలీసు శాఖలో పలు కేసులు పరిష్కారం అవుతున్నాయంటే…అందుకు గల కారణం… కింది స్థాయి పోలీసు సిబ్బందే.పోలీసు శాఖ లో సర్కిల్ ఇన్...
కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె, విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పూసపాటి అదితి గజపతి రాజు పుట్టినరోజును పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పార్టీ కుటుంబసభ్యులు మధ్య...
విజయనగరం జిల్లా పోలీసు బాస్…జిల్లా కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. సరాసరి నగరంలో ని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న బంగ్లా నుంచీ సరాసరి ఆఫీసు కు వెళ్లకుండా నేరుగా టూటౌన్ పోలీసు స్టేషన్ పరిశీలించారు.జిల్లా...
ప్రజలలోకి వెళ్ళండి, ప్రజా అవసరాలు తీర్చండి, పార్టీ కోసం సమయాన్ని కేటాయించండని విజయనగరం ఎమ్మెల్యే, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పార్టీ నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ఈ మేరకు విజయ...
ఈ నెల 22 వ తేదీ నుంచీ అయిదు రోజుల పార్టీ జనసేన పార్టీ సీనియర్ నెల త పబ్లిక్ ఎఫైర్ కమిటీ నేత నాదెండ్ల మనోహర్ విజయనగరం జిల్లా లో పర్యటించనున్నారు. జిల్లా...
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు తగ్గుముఖం పట్టాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.. అయితే వాహనాలు ప్రమాదాలలో అజాగ్రత్త ,నిర్లక్ష్యం చోటు చేసుకుంటున్నాయని..అలాగే నిబంధనలు గాలికి వదిలేస్తున్నారని..వీటి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో...
విజయనగరం ,పార్వతీ పురం రెండు జిల్లాల్లో గడచిన కొద్ది నెలల నుంచీ రెండు పులులు తిరుగుతున్నాయంటూ వార్తలు గుప్పుమనటం…అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అవటం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా… ఆ వార్తలను నిజం...
జగన్ ప్రభుత్వం కొత్తగా మంచి నీటి పధకాలను తెచ్చే పరిస్థితి కనిపించటం లేదని విజయనగరం జిల్లా టీడీపీ నేతలు ఆరోపించారు. అలాగే విజయనగరం కు సరఫరా అవుతున్న మంచి నీటి పధకం లో పరిశీలన...
జనసేన పార్టీ కొత్తరక్తం నింపుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవలే ప్రధాని మోడీ రాష్ట్రంలో విశాఖ కు వచ్చిన సందర్భంగా జనసేన అధినేత పవన్… పీఎం మోడీ తో కలిసిన తర్వాత… అటు జనసేన...