సూర్య, చంద్ర గ్రహణాలు ఖగోళంలో జరిగే ఒక అద్భుత ప్రక్రియే తప్ప గ్రహణాలు ఏర్పడే సమయంలో సూర్యుడు లేదా చంద్రుడిని రాహువు, కేతువు మింగడం అనేది ఒక కట్టు కథని, భూమికి, సూర్యుడికి మధ్య...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరణం ఇచ్చి భార్యను వదిలించుకున్నా అని మహిళలను అవమానించే వ్యాఖ్యలు చేశారని రాష్ఠ్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై...
వచ్చే ఏడాది మార్చి లో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల లలో టీడీపీ తరపున చిన్ని కుమారి లక్ష్మీ ని నిలబెడుతున్నట్లు…టీడీపీ నేత ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలియజేసారు. విజయనగరం అశోక్...
అమరావతి నుంచి అరసవెల్లి వరకూ రైతులు తలపెట్టిన మహా పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారా? ఈ ప్రశ్న చాలా మంది మదిని తొలచివేస్తున్నది. వాస్తవాలు తెలియక ఎంతో మంది ఆందోళన చెందుతున్నారు కూడా. అయితే...
పోలీసుల అక్రమ కేసుల్లో ఇరుక్కున్న వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు విశాఖపట్నం నోవాటెల్ హోటల్ లో పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో...
విశాఖపట్నంలో జరిగిన సంఘటనలకు సంబంధించి పోలీసులు కీలకమైన జనసేన నేతలను అరెస్టు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ కు వెళ్లిన పోలీసులు అక్కడ సమావేశమై ఉన్న జనసేన నాయకులను బలవంతంగా...
వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పడిన నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు నేడు విశాఖపట్నంలో జరిగిన గర్జన సక్సెస్ అయిందా? ‘‘అనుకున్నదొకటి… అయ్యింది ఒక్కటి….’’ అంటూ వైసీపీ నేతలే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దాదాపు 5...
వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర అభివృద్ధి …వికేంద్రీకరణ ద్వారానే సాధ్యపడుతుందని విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. డిప్యూటీ స్పీకర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన...
మినుకుమినుకు మంటున్న టీడీపీకి..ఒక్క అమరావతి రైతుల పాదయాత్రే ఓ ఆశ అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలకు...
పద్దతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఏపి మంత్రి సీదిరి అప్పలరాజుకు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. పేదల భూములను కబ్జా చేసే అనుచరులను అదుపులో ఉంచుకోవాలంటూ ఆయనను మావోయిస్టులు హెచ్చరించారు....