40.2 C
Hyderabad
April 28, 2024 17: 25 PM

Category : పశ్చిమగోదావరి

Slider పశ్చిమగోదావరి

దెందులూరులో ప్రతిష్టాత్మకంగా జగనన్నే మా భవిష్యత్తు

Satyam NEWS
రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడులో ఎమ్మెల్యే  కొఠారు అబ్బయ్య చౌదరి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య...
Slider పశ్చిమగోదావరి

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేయాలి

Bhavani
ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా పెదవేగి ఎం పి డి ఓ గంజి రాజ్ మనోజ్ అన్నారు. మండల స్థాయిలో వివిధ గ్రామాలలో పనిచేసే ఎం...
Slider పశ్చిమగోదావరి

ఏలూరు జిల్లా ద్వామా పి డి గా అరవపల్లి రాము

Bhavani
ఏలూరు జిల్లా ద్వామా పి డి గా అరవపల్లి రాము శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పి డి గా పనిచేసిన రాంబాబు కమిషనరేట్ కు రిపోర్ట్ చేయనున్నారు. ఏలూరు ద్వామా...
Slider పశ్చిమగోదావరి

టెన్త్ పరీక్షాకేంద్రాలను పరిశీలించిన అధికారులు

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో  పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా జిల్లా విద్యాశాఖ ఎంపిక చేసిన మూడు పరీక్షా కేంద్రాలను పెదవేగి తహసీల్దార్ ఎన్ నాగరాజు, పెదవేగి  ఎం పి డి ఓ...
Slider పశ్చిమగోదావరి

ప్రమాదకరంగా మారిన ఓవర్ హెడ్ ట్యాంక్

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరు  గ్రామంలో  త్రాగు నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. ట్యాంక్ పై భాగ నిర్మాణం పెచ్చులూడి పడిపోతుంది. ఈ వాటర్  ట్యాంక్...
Slider పశ్చిమగోదావరి

పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిలు చెల్లించాలి

Satyam NEWS
పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.నెహ్రూ బాబుకు పశుసంవర్ధక శాఖ జాయింట్...
Slider పశ్చిమగోదావరి

పదేళ్లుగా బ్రిడ్జిని పట్టించుకోని అధికారులు

Satyam NEWS
ఏలూరుజిల్లా  లింగపాలెం మండలం ఆసన్నగూడెం, కామవరపుకోట మండలం కళ్ళచెరువు గ్రామాల మధ్య ఉన్న గుండెరు వాగుపై 100 సంవత్సరాల నాడు నిర్మించిన బ్రిడ్జి వాగు మధ్యభాగం లో వంతెన రెండుముక్కలు గా విరిగి కుంగిపోయింది....
Slider పశ్చిమగోదావరి

వరుసగా మూడవ ఏడాది వైఎస్సార్‌ ఆసరా…!

Satyam NEWS
దెందులూరు నుంచీ బటన్ నొక్కి ప్రారంభించిన సీఎం జగన్…! “వైఎస్సార్‌ ఆసరా” పథకం ద్వారా మూడో విడత  6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇవాళ్టి నుంచీ ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు...
Slider పశ్చిమగోదావరి

రైతాంగ సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS
ఏలూరు జిల్లాకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలోని రైతాంగ సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ కోరింది. శనివారం జిల్లాకు...
Slider పశ్చిమగోదావరి

కోడి వ్యర్ధాలను తరలిస్తున్న డాన్ ఎవరు?

Satyam NEWS
ఆగడాల లంక పరిసర ప్రాంతాల్లోని చేపల చెరువులకు కోడి వ్యర్ధాలను తరలిస్తున్న డాన్ ఎవరు? ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఆగడాలలంక గ్రామంలో కొల్లేరులోని చేపల చెరువులకు యథేచ్ఛగా కోడి వ్యర్ధాలను తరలిస్తున్న కంటైనర్లు...