చతుర్వేద సరస్వతీ మంత్ర సహిత చండి హోమాన్ని నేడు నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవాలయంలో వైభవంగా నిర్వహించారు. దేవస్థానంలో ప్రతీ మాసం పౌర్ణమి రోజున జరిగే మాసపూజ కూడా నేడు...
(సత్యం న్యూస్.నెట్ ప్రత్యేకం) గత ఏడాది డిసెంబర్ 26న ధనస్సు రాశిలో సూర్య గ్రహణం ఏర్పడింది. అప్పుడు షష్ఠగ్రహ కూటమి కూడా ఏర్పడుతుందని, ఉపద్రవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రజలు అందరు జాగ్రత్తగా ఉండాలని...
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం లో అధ్యత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో రాఘవేంద్రుని బృందావనం స్వర్ణమయమై కనులవిందు కలిగించింది. ఆదివారం శ్రీ మఠం లోని రాఘవేంద్రుని మూల బృందావనాన్ని పూజారులు...
దుర్గమ్మ దర్శనం ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న భక్తులకు శుభవార్త. కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి భక్తులు దర్శనానికి వచ్చే సమయంలో...
శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుండి 4...
తెలంగాణలో పంచ నారసింహ క్షేత్రాలలో ప్రసిద్ధిచెందిన క్షేత్రం మట్టపల్లి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో గల మట్టపల్లి మహా క్షేత్రం నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి కెక్కింది. ఈ క్షేత్రం...
తిరుమలలో మే 1 నుండి 3వ తేదీ వరకు జరగాల్సిన శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలను టిటిడి వాయిదా వేసింది. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో నారాయణగిరి ఉద్యానవనాలకు బదులుగా శ్రీవారి ఆలయంలోనే ఈ...
ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో అమ్మవారికి, స్వామివార్లకు నిత్యకైంకర్యాలు, ఏకాంత సేవలుగా యధాప్రకారం ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు తెలిపారు. దేశం లోని ప్రస్తుత...
టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శనివారం సాయంత్రం పుష్పయాగం నిర్వహించారు. ఆలయంలో ఏప్రిల్ 2 నుండి 10వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ముందుగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో...
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి ధ్వజావరోహాణం నిర్వ హించారు. వేదపండితులు ధ్వజస్తంభం వద్దకు వేంచేశారు. అక్కడ గరుడునికి వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించారు....