31.7 C
Hyderabad
May 2, 2024 07: 57 AM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

100 భాషల్లో వెతకవచ్చు

Murali Krishna
100కి పైగా భాషల్లో పదాలు, మాట ద్వారా ఇంటర్నెట్‌లో కావాల్సిన అంశాలను వెతికే (సెర్చ్‌ చేసే) వీలు కల్పించేందుకు గూగుల్‌ కసరత్తు చేస్తోందని ఆ సంస్థ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌...
Slider ముఖ్యంశాలు

అప్పుల వివరాలు ఇవే

Murali Krishna
తెలుగు రాష్ట్రాల్లో అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాల్లో అప్పులపై భారాస ఎంపీలు లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను కేంద్రం బయటపెట్టింది. ఏపీలో...
Slider ముఖ్యంశాలు

గిరిజనుల సంఖ్య 31,77,940

Murali Krishna
గత జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని 33 జిల్లాల్లో 31,77,940 మంది గిరిజనులు ఉన్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయమంత్రి రేణుకా సరూత తెలిపారు.  లోక్‌సభలో తెలంగాణ ఎంపీ బీబీ పాటిల్‌ అడిగిన ప్రశ్నకు...
Slider ముఖ్యంశాలు

ఉత్తరాంధ్ర లో టీడీపీ అధినేత 3 రోజుల రోడ్ షో షెడ్యూల్ ఇదే…!

Satyam NEWS
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆ పార్టీ నేత మాజీ ఎంపీ కంభంపాటి  రామ మోహన్ రావు ఈ వివరాలు వెల్లడించారు. చంద్ర...
Slider ముఖ్యంశాలు

మాతా శిశు సంరక్షణలో  భేష్

Murali Krishna
మాతా శిశు సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు ఉత్తమమైనవని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహించిన...
Slider ముఖ్యంశాలు

సీనియర్లు కలిసి రాకపోయినా ఆగని రేవంత్ పయనం

Satyam NEWS
సీనియర్ల పేరుతో కొందరు కాంగ్రెస్ నేతలు కలిసి రాకపోయినా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం తన కార్యక్రమాలను ఆపడంలేదు. రేవంత్‌ రెడ్డి పాదయాత్ర మొదలు పెడుతున్నారు. జనవరి 26 నుంచి జూన్‌ 2...
Slider ముఖ్యంశాలు

కేంద్ర ఆర్ధిక మంత్రి రాజీనామా చేయాలి

Satyam NEWS
కేంద్ర ఆర్థిక మంత్రి పదవికి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. మాఫియా గ్యాంగ్ కు కేంద్ర ఆర్థికమంత్రి సపోర్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు...
Slider ముఖ్యంశాలు

రూ.2 కోట్లతో నిమ్స్ లో అధునాతన పరికరాలు

Bhavani
నిమ్స్ ఆసుపత్రిలో దాదాపు రూ. 2 కోట్లతో సమకూర్చుకున్న ఇంట్రా ఆపరేటివ్‌ ఆల్ట్రా సౌండ్‌, ఇంట్రా ఆపరేటివ్‌ న్యూరో మానిటరింగ్, ఆల్ట్రా సోనిక్‌ ఆస్పిరేట్ వైద్య పరికరాలను ట్రామా బ్లాక్ (EMD)లోని మూడో ఫ్లోర్...
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల నిధి

Bhavani
తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమని, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
Slider ముఖ్యంశాలు

వికలాంగ వ్యక్తి సజీవ దహనం…

Satyam NEWS
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం కొత్త బస్ స్టాండ్ సమీపంలో కడప జిల్లా  మైదుకూరు కు నల్లపురెడ్డి పల్లె చెందిన అంకాల్ రెడ్డి (55)అనే వికలాంగ వ్యక్తి సజీవ దహనం కేసును పట్టణ పోలీసులు...