100కి పైగా భాషల్లో పదాలు, మాట ద్వారా ఇంటర్నెట్లో కావాల్సిన అంశాలను వెతికే (సెర్చ్ చేసే) వీలు కల్పించేందుకు గూగుల్ కసరత్తు చేస్తోందని ఆ సంస్థ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్...
తెలుగు రాష్ట్రాల్లో అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాల్లో అప్పులపై భారాస ఎంపీలు లోక్సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను కేంద్రం బయటపెట్టింది. ఏపీలో...
గత జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని 33 జిల్లాల్లో 31,77,940 మంది గిరిజనులు ఉన్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయమంత్రి రేణుకా సరూత తెలిపారు. లోక్సభలో తెలంగాణ ఎంపీ బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నకు...
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆ పార్టీ నేత మాజీ ఎంపీ కంభంపాటి రామ మోహన్ రావు ఈ వివరాలు వెల్లడించారు. చంద్ర...
మాతా శిశు సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు ఉత్తమమైనవని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహించిన...
సీనియర్ల పేరుతో కొందరు కాంగ్రెస్ నేతలు కలిసి రాకపోయినా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం తన కార్యక్రమాలను ఆపడంలేదు. రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడుతున్నారు. జనవరి 26 నుంచి జూన్ 2...
కేంద్ర ఆర్థిక మంత్రి పదవికి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. మాఫియా గ్యాంగ్ కు కేంద్ర ఆర్థికమంత్రి సపోర్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు...
నిమ్స్ ఆసుపత్రిలో దాదాపు రూ. 2 కోట్లతో సమకూర్చుకున్న ఇంట్రా ఆపరేటివ్ ఆల్ట్రా సౌండ్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, ఆల్ట్రా సోనిక్ ఆస్పిరేట్ వైద్య పరికరాలను ట్రామా బ్లాక్ (EMD)లోని మూడో ఫ్లోర్...
తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమని, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జర్నలిస్టులకోసం వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం కొత్త బస్ స్టాండ్ సమీపంలో కడప జిల్లా మైదుకూరు కు నల్లపురెడ్డి పల్లె చెందిన అంకాల్ రెడ్డి (55)అనే వికలాంగ వ్యక్తి సజీవ దహనం కేసును పట్టణ పోలీసులు...