40.2 C
Hyderabad
May 6, 2024 16: 56 PM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

మావోయిస్ట్ ల పోస్టర్లు

Sub Editor 2
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బోధనెల్లి-కుర్ణపల్లి గ్రామాల మధ్యలోని ప్రధాన రహదారిపై మావోయిస్టుల వాల్ పోస్టర్లు పెద్ద ఎత్తున వెలిశాయి.  బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక భారత స్వాతంత్ర్య పోరాట విప్లవ వీరులు భగత్...
Slider ముఖ్యంశాలు

అమెరికాకు వెళ్లిన మంత్రి కేటీఆర్

Sub Editor 2
తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు వెళ్లింది.. ఈరోజు ఉదయం కేటీఆర్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్...
Slider ముఖ్యంశాలు

హుజూర్ నగర్ పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు

Satyam NEWS
రంగుల కేళి వసంత హోళి పర్వదిన సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ టిఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో హోలీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని...
Slider ముఖ్యంశాలు

బాలింతలలో రక్తహీనత నివారించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్

Satyam NEWS
రాష్ట్రంలోని 9 జిల్లాలోని గర్భిణీ స్త్రీలలో, బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువ ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు....
Slider ముఖ్యంశాలు

వనదేవతల్ని అవమానించిన చిన జీయర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

Satyam NEWS
దేశ నలుమూలల్లో  అత్యంత ఎక్కువమంది అట్టడుగు ప్రజలు ఆరాధించే ఆదివాసి దేవతలైన సమ్మక్క, సారక్క లు దేవతలే  కాదని, వారిని కోట్లాదిమంది ఆరాధించడం ఏమిటని తీవ్రంగా అవమానించిన చిన జీయర్ స్వామి పై ఎస్సీ,...
Slider ముఖ్యంశాలు

సీఈసీగా వికాస్ రాజ్

Sub Editor 2
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్‌ రాజ్‌ను నియమిస్తూ భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శిగా...
Slider ముఖ్యంశాలు

చినజీయర్‌స్వామిపై ఫిర్యాదు

Sub Editor 2
ఆదివాసీల వనదేవత సమ్మక్క-సారలమ్మలను అవమానకరంగా మాట్లాడిన చినజీయర్‌స్వామిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివాసీల ఆడబిడ్డల చరిత్ర...
Slider ముఖ్యంశాలు

సామాన్యులకు దడ పుట్టిస్తున్న వంట నూనెలు

Satyam NEWS
నిత్యవసర సరుకుల ధరలు  సామాన్యుడికి దడ పుట్టిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ చేయటంలో విఫలమయ్యాయని ప్రజలు వాపోతున్నారు. నిన్న మొన్నటి వరకు 135 రూపాయలు ఉన్న కిలో వంట...
Slider ముఖ్యంశాలు

ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే బైక్‌పై ఐదుగురు.. ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి

Satyam NEWS
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెర్లాం మండలంలోని టెక్కలి-వలస నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు.. అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ముగ్గురు చిన్నారులు అక్కడిక్కడే తుదిశ్వాస...
Slider ముఖ్యంశాలు

చెత్త పన్ను అధిక వసూలు పై విజయనగరం టీడీపీ నిరసన

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం “చెత్త” పై పన్ను వేసి ప్రజలపై మోపిన భారాన్ని వెంటనే ఎత్తివేయాలని, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కొ ఇల్లులను  లబ్దిదారులకు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉదయం 9 గంటల...