31.7 C
Hyderabad
May 7, 2024 01: 15 AM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

వనపర్తిని బంగారు పర్తిగా మరల్చాలి: సీఎం కేసీఆర్

Satyam NEWS
కష్టపడి తెచ్చుకున్న తెలంగాణా రాష్ట్రంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఇష్టపడి పని చేయడం వల్ల నేడు తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి పథంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలబడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ...
Slider ముఖ్యంశాలు

వృద్ధ గొర్రెల కాపరి హత్య కేసు ఛేదించిన కొల్లాపూర్ సీఐ

Satyam NEWS
వృద్ధుడైన ఒక గొర్రెల కాపరి హత్య కేసును అతి తక్కువ సమయంలోనే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి ఛేదించారు. 5 వ తేదీ రాత్రి పెద్ద...
Slider ముఖ్యంశాలు

మున్నూరు కాపుల భవన నిర్మాణానికి కృషి చేస్తా: సైదిరెడ్డి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్  నియోజకవర్గ కేంద్రంలో మున్నూరు కాపుల భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం పట్టణంలోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో మున్నూరు కాపు...
Slider ముఖ్యంశాలు

సైన్స్ ఫెయిర్ ను విజయవంతం చేయాలి

Satyam NEWS
ఈనెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏడు రోజులపాటు ఆన్లైన్లో నిర్వహించే జవహర్లాల్ నెహ్రూ జాతీయ సామాన్య గణిత పర్యావరణ ప్రదర్శనకు ప్రతి పాఠశాల నుండి రెండు ప్రదర్శనలను రూపొందించాలని నాగర్...
Slider ముఖ్యంశాలు

పోలీసు కుటుంబానికి చేయూతను అందించిన సహచర ఉద్యోగులు

Satyam NEWS
పొరుగు రాష్ట్ర ఉద్యోగ‌స్తుడైనా త‌మ వాడే అంటున్న సిబ్బంది: హేట్సాప్ చెబుతున్న సత్యం న్యూస్.నెట్ ఏపీఎస్పీ 5వ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ, అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందిన‌...
Slider ముఖ్యంశాలు

శ్రీనివాస్ గౌడ్ కు జెడ్ కేటగిరీ భద్రత

Sub Editor 2
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు  భద్రత ను పెంచారు. ఇటీవల ఆయనను హత్య చేసేందుకు కొందరు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ నేపధ్యంలో ఆయనకు  జెడ్  కేటగిరీ భద్రతను...
Slider ముఖ్యంశాలు

మంత్రి హత్య కుట్ర కాదు… ఇది ప్రశాంత్ కిషోర్ పన్నిన వ్యూహం

Satyam NEWS
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను చంపాల్సిన అవసరం ఎవరకీ లేదని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కు కుట్ర పన్నారని చెప్పడం ఒక బోగస్...
Slider ముఖ్యంశాలు

టోల్ ఫ్రీ తో కొత్త సమస్య

Sub Editor 2
విద్యాశాఖలో సమస్యల ఫిర్యాదుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన  టోల్ ఫ్రీ నెంబర్ తో ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఉపాధ్యాయులపై గుర్రుగా ఉన్న ప్రభుత్వం వారిపై ఒత్తిడి పెంచాలని ఉద్యేశంతో, సమస్యలుంటే...
Slider ముఖ్యంశాలు

ఉక్రెయిన్ నుంచి 11 మంది విజయనగరం జిల్లా విద్యార్ధుల‌ వాపస్

Satyam NEWS
ప్ర‌పంచలోనాల్గొయుద్దం మొద‌లైన‌ట్టే.. ర‌ష్యా-ఉక్రేయ‌న్ల‌మ‌ధ్య భీకర యుద్దఃం జ‌రుగుతోంది. నేష‌న‌ల్ చాన‌ల్స్ అన్నీ…దీనిపైపే ఫోక‌స్ పెట్టాయి. ఇక కేంద్ర ప్ర‌భుత్వం… ఉక్ర‌యిన్,ర‌ష్యాలో  ఉన్న భార‌తీయ‌ల‌ను స్వ‌దేశానికి ర‌ప్పించే చ‌ర్య‌లు ప్రారంభించింది కూడ‌. ఇప్ప‌టికే మూడు ప్ర‌త్యేక...
Slider ముఖ్యంశాలు

హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి

Satyam NEWS
ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఇద్దరు పసి పిల్లలు మరణించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు చిన్నారుల మృతి చెందారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శ్రావణి లింగస్వామి దంపతుల చిన్నారి...