వనపర్తిని బంగారు పర్తిగా మరల్చాలి: సీఎం కేసీఆర్
కష్టపడి తెచ్చుకున్న తెలంగాణా రాష్ట్రంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఇష్టపడి పని చేయడం వల్ల నేడు తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి పథంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలబడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ...