30.7 C
Hyderabad
April 29, 2024 05: 06 AM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

విద్య‌ల న‌గరంలో ఘ‌నంగా 75వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

Satyam NEWS
విజ‌య‌న‌గ‌రం ప‌రేడ్ గ్రౌండ్ లో ఘనంగా 75 వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు జ‌రిగాయి. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో ప‌రేడ్ గ్రౌండ్  ఉన్న‌ప్ప‌టికి…ఆ గ్రౌండ్ లో జ‌రుగుతున్న వేడుక‌లు మొత్తం…జిల్లా రెవిన్యూ శాఖ...
Slider ముఖ్యంశాలు

అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ఎన్నికల సంఘం

Satyam NEWS
ఓటర్ల తుది జాబితా నేడు ప్రకటించిన నేపథ్యంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా  సోమవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు. ఎన్నికలు జరిగేంత...
Slider ముఖ్యంశాలు

బడ్జెట్ సెషన్ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్?

Satyam NEWS
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగియడంతో అందరి దృష్టీ లోక్ సభ ఎన్నికలపై పడింది. వచ్చే వారంలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే...
Slider ముఖ్యంశాలు

డీప్ ఫేక్ వీడియోలు చేస్తూ అడ్డంగా దొరికిన జగన్ అభిమాని

Satyam NEWS
సినీ నటి రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో కేసులో వైసీపీ అభిమాని ఈమని నవీన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమని నవీన్ వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి సజ్జల...
Slider ముఖ్యంశాలు

పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రం

Satyam NEWS
జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వరుస భేటీలు పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అనువైన రాష్ట్రమని, కాబట్టి తెలంగాణలో పెట్టబడులు పెట్టడానికి ముందుకురావాలని పలు బహుళజాతి కంపెనీలకు రాష్ట్ర...
Slider ముఖ్యంశాలు

జగన్ నియంతపాలనలో అంగన్వాడీ చెల్లెమ్మల బలి

Satyam NEWS
న్యాయమైన డిమాండ్ల సాధనకు 40రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాజులు, రాజ్యాలు అంతరించిపోయి ప్రజాస్వామ్యం అమల్లోకి...
Slider ముఖ్యంశాలు

చిన్న పత్రికలకు జీవం పోయండి

Satyam NEWS
ఏళ్ళతరబడి పెండింగ్ లో ఉన్న చిన్న పత్రికల సమస్యల సమహారాన్ని  రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తెలంగాణ చిన్న మధ్య తరహా పత్రికల మ్యాగజైన్స్...
Slider ముఖ్యంశాలు

సైకో పాలన కారణంగా ఏపీలో పెరుగుతున్న‌ నిరక్షరాస్యత

Satyam NEWS
రాష్ట్రంలో  సైకో పాల‌న మూలంగా నాటి కాలం నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న విద్యా ప్ర‌మాణాలు మ‌రుగున ప‌డుతున్నాయ‌ని టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు అన్నారు....
Slider ముఖ్యంశాలు

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు నల్ల బ్యాడ్జీలతో వెళ్ళండి

Satyam NEWS
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపు విజయవాడ నగరంలో శుక్రవారం జరుగనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు దళిత, గిరిజన ప్రజలు...
Slider ముఖ్యంశాలు

ఎటూ తేలని చంద్రబాబు కేసు: త్రిసభ్య ధర్మాసనానికి నివేదన

Satyam NEWS
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అక్రమమని, తనపై ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. జస్టిస్ అనిరుద్ద్...