టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం పతకాన్ని సాధించిన పీవీ సింధుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్ ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సింధు నివాసానికి వెళ్లి తనను...
జనసేన పార్టీ చేపట్టే కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సూచించారు. పార్టీ ప్రధాన...
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సిబ్బందికి మినిమమ్ స్కేల్ ఇచ్చినందుకు సీఎం జగన్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి లకు కడపజిల్లా రాయచోటి ప్రాంతసమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ...
ఆర్ధికంగా రాష్ట్రం ఎటు పోతున్నా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని వై ఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లే కనిపిస్తున్నది. మరీ ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఆయన కుండబద్దలు కొడుతున్నారని...
ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో వాహనాలు వెళ్లేందుకు వీలైన రోడ్డు నిర్మించిన ఘనత భారత్ సొంతం చేసుకున్నది. సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తున తూర్పు లద్దాక్ ప్రాంతంలోని ఉమ్ లిగ్లా ప్రాంతంలో ఈ...
మతం మారిన వారికి ఎస్ సి అభివృద్ధి కోసం నిర్దేశించిన పథకాలు వర్తించవని కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ సహాయ మంత్రి ఎ.నారాయణ స్వామి తెలిపారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ...
అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాలతో కర్నాటక మద్యం, మట్కాలపై ఉరవకొండ సర్కిల్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 33 మందిని అరెస్టు చేశారు. వీరి నుండీ రూ. 6,08,650/- నగదు, 576 టెట్రా...
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసు సిబ్బంది ప్రజలకు సేవ చేయాలంటే ముందు సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని...
తమ పిల్లల ప్రవర్తన అలవాట్లు ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి తల్లిదండ్రులకు సూచించారు. టాస్క్ ఫోర్స్ అధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగం పట్ల మీ భవిష్యత్తు...