34.7 C
Hyderabad
May 5, 2024 01: 06 AM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

ఆత్మ గౌరవ భవనాలు కేటాయించాలి: బీసీ సంఘాల ప్రతినిధులు

Satyam NEWS
తెలంగాణ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవం పెరిగే విధంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఆత్మగౌరవ భవనాలు తమకు కూడా కావాలి పలు బీసీ సంఘాల నేతలు కోరారు. బుధవారం మంత్రి గంగుల కమలాకర్ ను మినిస్టర్ క్వార్టర్స్...
Slider కరీంనగర్

కార్తీకంలో గోమాతను దర్శించడం ఆనందంగా ఉంది

Satyam NEWS
హైందవ సంస్క్రుతిలో గోవుకి విశిష్ట స్థానం ఉందని, పవిత్ర కార్తీక మాసంలో ఆ పరమ శివునికి అత్యంత ఇష్టమై, సకల దేవతలు కొలువుండే గోమాతను దర్శించి పూజించడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ,...
Slider కరీంనగర్

4039 కొనుగోలు కేంద్రాల్లో నిరంతరాయంగా ధాన్యం కొనుగోళ్లు

Satyam NEWS
రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 4039 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని గత వానాకాలంలో ఎలాగైతే ధాన్యాన్ని...
Slider కరీంనగర్

తెరిపిన పడుతున్న తెలంగాణ రైతుల్ని చూసి ఈర్ష్యపడుతున్న బీజేపీ

Satyam NEWS
రాష్ట్రంలోని రైతాంగాన్ని అయోమయంలోకి నెట్టి వారికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి రాజకీయ పబ్బం గడుపుకునే నీచ ఆలోచనలతో రాష్ట్ర బీజేపీ వ్యవహరిస్తున్నదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతుల అయోమయ...
Slider కరీంనగర్

బీజేపీ రైతు వ్యతిరేక చర్యలపై పోరాటానికి టీఆర్ఎస్ సన్నద్ధం

Satyam NEWS
కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు పై బీజేపీ నేతల అడ్డగోలు వాదనలకు నిరసనగా శుక్రవారం తలపెట్టిన ధర్నా ఏర్పాట్లని మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. ఈరోజు...
Slider కరీంనగర్

అహంకారానికి…ఆత్మ గౌరవానికి మధ్య యుద్ధంలో ఈటెల గెలుపు

Satyam NEWS
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ సకల అస్త్రాలు ప్రయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా చివరకు చైతన్యవంతమైన హుజురాబాద్ ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి నిలబెట్టారని తీన్మార్ మల్లన్న టీం ములుగు జిల్లా కో కన్వీనర్...
Slider కరీంనగర్

పెద్దపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం: పరుగులు తీసిన జనం

Satyam NEWS
పెద్దపల్లి జిల్లాలో భూమి స్వల్పంగా కంపించడం తో జనం పరుగులు తీశారు. ఆదివారం రాత్రి ఆరు గంటల 49 నిమిషాలకు మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో పలు ప్రాంతాల్లో జనం బయటకు పరుగులు...
Slider కరీంనగర్

ప్రశాంతంగా ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్

Satyam NEWS
హుజూరాబాద్‌ ఉపఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) శశాంక్ గోయల్‌ అన్నారు. ‘‘2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉపఎన్నికలో పోలింగ్‌ శాతం పెరిగింది. 2018 ఎన్నికల్లో 84.5శాతం పోలింగ్‌ నమోదు...
Slider కరీంనగర్

హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ గెలవాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

Satyam NEWS
హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు  బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ను ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని  భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి  యండి. ఇమ్రాన్ ఖాన్...
Slider కరీంనగర్

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవాలని రామాలయంలో పూజలు

Satyam NEWS
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని రామాలయం బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. బుదవారం భారతీయ జనతా పార్టీ...