29.7 C
Hyderabad
May 2, 2024 07: 00 AM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

New Game Started: తెరాస లోకి పెద్దిరెడ్డి: బీజేపీ లోకి ఈటెల

Satyam NEWS
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో రాజకీయ సమీకరణాలు మారాయి. ఇంత కాలం ఈటల రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరగగా ఇప్పుడు బీజేపీ అధిష్టానం దాదాపుగా క్లియర్ చేయడంతో ఆయన బీజేపీ లో చేరడం ఖాయం...
Slider కరీంనగర్

కొత్త ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలి

Satyam NEWS
రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ లో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బందిని ఆదేశించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ను వేములవాడ ఎమ్మెల్యే...
Slider కరీంనగర్

కరోనా పీడితుల సేవలో మై వేములవాడ వాట్సాప్ గ్రూప్

Satyam NEWS
ఐసోలేషన్ సెంటర్లో ఉన్న కరోనా బాధితుల బాగోగులు తెలుసుకుని మధ్యాహ్నం భోజనం పాకెట్లను అందించే కార్యక్రమాన్ని మై వేములవాడ వాట్సాప్ గ్రూప్ కొనసాగిస్తున్నది. తొమ్మిదవ  రోజు కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ...
Slider కరీంనగర్

అంకితభావంతో పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది

Satyam NEWS
కరోనా వ్యాధి తీవ్రంగా ప్రబలుతున్న ఈ సమయం లో వేములవాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ని మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవీ రాజు అభినందించారు. నేడు...
Slider కరీంనగర్

హుజురాబాద్ టీఆరెస్ పార్టీ కార్యాలయ ఆధునీకరణ

Satyam NEWS
హుజురాబాద్ పట్టణంలో టీఆరెస్ పార్టీ  కార్యాలయ ఆధునీకరణ పనులను మంగళవారం ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జివి రామకృష్ణారావు, పట్టణ తెరాస అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ పరిశీలించారు....
Slider కరీంనగర్

కరోనాతో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి

Satyam NEWS
రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్. అంజయ్య కరోనాతో ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణ వార్త తెలియగానే రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం ఒక మంచి అధికారిని కోల్పోయిందని జిల్లా కలెక్టర్ కృష్ణ...
Slider కరీంనగర్

వ్యాక్సిన్లు కూడా ఇవ్వలేని సీఎం మన కేసీఆర్

Satyam NEWS
కరోనాను రానివ్వం ఒకవేళ వస్తే వెయ్యి కోట్లతో తరిమికొడతాం అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం వ్యాక్సిన్లు కూడా ఇవ్వలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ...
Slider కరీంనగర్

దొంగ దీక్షలు: బిజెపి నాయకులకు వ్యవసాయం అంటే తెలుసా

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని వేములవాడ మండలం లోని రుద్రవరం సింగల్ విండో చైర్మన్...
Slider కరీంనగర్

ప్రారంభానికి ముందే తిప్పపూర్ ఆసుపత్రి వద్ద మంటలు

Satyam NEWS
కరోనా వేళ ఆసుపత్రుల్లో భద్రతా చర్యలు ఎంతో పటిష్టంగా ఉండాలి. అలా లేకపోతే పెను ప్రమాదం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పపూర్ లోని వంద పడకల ఆసుపత్రి ముందు ప్రమాదవశాత్తు నిప్పు...
Slider కరీంనగర్

కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై బిజెపి ఒక రోజు దీక్ష

Satyam NEWS
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న పక్షపాతవైఖరిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో “తెలంగాణ రైతు గోస-బీజేపీ పోరు దీక్ష” నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర దళిత మోర్చ ప్రధాన...