29.7 C
Hyderabad
April 29, 2024 09: 54 AM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

మంచిర్యాల నుండి మంథని మీదుగా వరంగల్ కు నేషనల్ హైవే

Satyam NEWS
మంచిర్యాల నుండి జైపూర్ మండలం మీదుగా వేలాల  నుండి మంథని నియోజకవర్గంలోని పలు గ్రామాలను కలుపుతూ వరంగల్ వరకు నేషనల్ హైవే ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని మాజీ మంత్రి, మంథని నియోజకవర్గ శాసన సభ్యులు...
Slider కరీంనగర్

సర్పంచ్ కుమారుడికి మేడిపల్లి సత్యం పరామర్శ

Satyam NEWS
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్ యువ నాయకుడు కోళ్ల అజయ్ ని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి మేడిపల్లి సత్యం పరామర్శించారు. 15 రోజుల...
Slider కరీంనగర్

గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షుడికి సన్మానం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ గౌడ్ కు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ నేడు...
Slider కరీంనగర్

హుజూరాబాద్ లో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా రవాణా కమిషనర్

Satyam NEWS
ఉమ్మడి  కరీంనగర్ జిల్లా రవాణా కమిషనర్  M.చంద్రశేఖర్ గౌడ్ నేడు హుజురాబాద్ వాహనముల తనిఖీ అధికారి  కార్యాలయాన్ని సందర్శించారు. హుజూరాబాద్ వాహనాల అధికారి సిరాజ్ ఉర్ రహ్మన్ ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందచేశారు....
Slider కరీంనగర్

ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా టీకా ఉచితం

Satyam NEWS
అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా టీకా ఉచితంగా అందచేస్తారని, కరోనా టీకా వల్ల ఎలాంటి భయం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో...
Slider కరీంనగర్

గద్దల రమేష్ పై రామగుండం పోలీసుల పీడీ యాక్ట్

Satyam NEWS
అత్యాచారాలు, నేరాలు చేస్తున్న గద్దల రమేష్ పై రామగుండం పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన గద్దల రమేష్...
Slider కరీంనగర్

న్యాయవాదుల హత్య వెనుక పుట్ట మధు హస్తం ఉంది

Satyam NEWS
తన కొడుకు వామన్ రావు, కోడలు నాగమణిల హత్య కేసుతో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు సంబంధం ఉందని తండ్రి గట్టు కిషన్ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ హత్య...
Slider కరీంనగర్

న్యాయవాద దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

Satyam NEWS
న్యాయవాది గట్టు వామన్ రావు ఆయన భార్య న్యాయవాది పి.వి.నాగమణి హత్య కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో టీఆర్ఎస్ నాయకుడు కుంట  శ్రీనివాస్, శివందుల  చిరంజీవి,...
Slider కరీంనగర్

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే న్యాయవాదుల జంట హత్య

Satyam NEWS
న్యాయవాదుల జంట హత్యలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోతే అందులో అయన పాత్ర ఉన్నట్లే భావించాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ఆరోపించారు....
Slider కరీంనగర్

నాగార్జున సాగర్ లో మున్నూరు కాపు శిక్షణాశిబిరం

Satyam NEWS
సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మున్నూరు కాపు ల బలోపేతానికి కృషి చేస్తానని కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ మున్నూరు కాపు కోఆర్డినేటర్ డాక్టర్ ఉప్పు రవీందర్ అన్నారు. గురువారం, శుక్రవారం నాగార్జున సాగర్ లో...