మంచిర్యాల నుండి జైపూర్ మండలం మీదుగా వేలాల నుండి మంథని నియోజకవర్గంలోని పలు గ్రామాలను కలుపుతూ వరంగల్ వరకు నేషనల్ హైవే ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని మాజీ మంత్రి, మంథని నియోజకవర్గ శాసన సభ్యులు...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్ యువ నాయకుడు కోళ్ల అజయ్ ని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి మేడిపల్లి సత్యం పరామర్శించారు. 15 రోజుల...
తెలంగాణ రాష్ట్ర గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ గౌడ్ కు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ నేడు...
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా కమిషనర్ M.చంద్రశేఖర్ గౌడ్ నేడు హుజురాబాద్ వాహనముల తనిఖీ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. హుజూరాబాద్ వాహనాల అధికారి సిరాజ్ ఉర్ రహ్మన్ ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందచేశారు....
అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా టీకా ఉచితంగా అందచేస్తారని, కరోనా టీకా వల్ల ఎలాంటి భయం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో...
అత్యాచారాలు, నేరాలు చేస్తున్న గద్దల రమేష్ పై రామగుండం పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన గద్దల రమేష్...
తన కొడుకు వామన్ రావు, కోడలు నాగమణిల హత్య కేసుతో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు సంబంధం ఉందని తండ్రి గట్టు కిషన్ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ హత్య...
న్యాయవాది గట్టు వామన్ రావు ఆయన భార్య న్యాయవాది పి.వి.నాగమణి హత్య కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో టీఆర్ఎస్ నాయకుడు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి,...
న్యాయవాదుల జంట హత్యలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోతే అందులో అయన పాత్ర ఉన్నట్లే భావించాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ఆరోపించారు....
సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మున్నూరు కాపు ల బలోపేతానికి కృషి చేస్తానని కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ మున్నూరు కాపు కోఆర్డినేటర్ డాక్టర్ ఉప్పు రవీందర్ అన్నారు. గురువారం, శుక్రవారం నాగార్జున సాగర్ లో...