పేదరికం నుండి వచ్చిన వారు, పేదలకు సాయం చేయాలనే తపన ఉన్నవారే గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లుగా పని చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గతంలో కొన్ని జబ్బులు...
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మాత రామాబాయి అంబేద్కర్ 123వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల ప్రధాన కార్యదర్శి పల్నాటి చంద్రయ్య...
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం లోని సుద్దాల వాగు పై 5 కోట్ల 46 లక్షల రూపాయలతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ప్రభుత్వ విప్, చెన్నూర్...
జమ్మికుంట (ఇల్లందకుంట)కు చెందిన ఒక జర్నలిస్టుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సహాయం చేశారు. రిపోర్టర్ రాజేందర్ తల్లి రాధమ్మ ఇటీవల అనారోగ్యం పాలై యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ...
రైతులు వ్యాపారులు కారు. భూమి విలువ ఎంత పెరిగినా రైతు వ్యవసాయమే చేస్తాడు తప్ప అమ్ముకొని పోవడం లేదు. రైతు త్యాగమూర్తి అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్...
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల క్లస్టర్ రైతు చైతన్య వేదికను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రైతులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాతో చాలా రోజులుగా...
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ లో సకల వసతులతో పునరుద్ధరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి, స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్...
వితంతు, ఒంటరి మహిళా సమస్యల సాధన సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా హుజురాబాద్ పట్టణానికి చెందిన కోటోజు జ్యోతి రాణిని నియమించినట్లు వితంతు, ఒంటరి మహిళా సమస్యల సాధన సంక్షేమ సంఘం డైరెక్టర్...
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే నేడు మొక్కలు నాటారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని ఎస్పీ...
కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నుంచి బిజెపికి వలసలు ప్రారంభం అయ్యాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ వైస్ ఎంపీపీ బావు తిరుపతి యాదవ్ నేడు బిజెపిలో చేరారు. ఈ రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు,...