రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసి, క్రీడా సౌకర్యాలను మెరుగుపర్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం నందు...
మున్నేరు వరద బాధితులకు ఐటీసీ సహకారంతో గృహ వినియోగ వస్తువుల పంపిణి కార్యక్రమంలో బాధితులకు వస్తువులు పంపిణి చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ మునుపెన్నడూ చూడని వరదలు మనం...
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే అది కల్వకుంట్ల కుటుంబానికి వరంగా మారిందని, కార్పొరేట్ శక్తులు, బడా నాయకులు, పెత్తందార్ల పాలనలో ప్రజలు నలిగిపోతున్నారని సీఎల్పీనేత...
విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన విద్యుత్ అమర వీరులకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం లోని విద్యుత్ అమరవీరుడు సత్తెనపల్లి రామకృష్ణ స్థూపం వద్ద నివాళులు అర్పించారు. వామపక్ష నాయకులు కార్యకర్తలు చేత ప్రతిజ్ఞ...
సంపద వనాల్లో వారంలోగా మొక్కలు నాటడం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపిడివో లు, తహశీల్దార్లు, మునిసిపల్ కమీషనర్లతో సంపద వనాలు, ఆసరా...
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక జిల్లా అధికారులను ఆదేశించారు. నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. రూ.18.25కోట్లతో పలు అభివృద్ది పనులకు ఎమ్మేల్యే హరిప్రియ నాయక్ అధ్వర్యంలో చేపట్టిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు...
కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్ లో సూపర్డెంట్ రమేష్ కి తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్...
గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న రెండోవ ఏఎన్ఎం లో సమస్యలు పరిష్కరించాలని, భద్రాచలం స్థానిక దీక్షా శిబిరం నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం ప్రాజెక్ట్ అధికారి కి వినతి పత్రం...
ఐడిఓసి అధికారులు, సిబ్బంది హాజరును జిల్లా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సిబ్బంది హాజరు, జీవో 58 అమలుపై కలెక్టర్...