28.2 C
Hyderabad
May 9, 2024 03: 01 AM

Category : వరంగల్

Slider వరంగల్

ఓపెన్ స్కూల్ విద్య ను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS
పాఠశాల విద్య అందుబాటులో లేని వారికి, మధ్యలో బడి మానేసిన వారికి, గృహిణులకు, వివిధ రంగాలలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతుల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఓపెన్ స్కూల్ విద్యా విధానాన్ని...
Slider వరంగల్

సరోజన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS
నాయకపోడు సేవా సంఘం ములుగు జిల్లా నాయకురాలు తైనవేని సరోజన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంజుల బిక్షపతి కోరారు. సరోజన సామాజిక ఉద్యమాలలో, ములుగు జిల్లా...
Slider వరంగల్

రోహిణి ఆసుపత్రి నిర్వాకంతో అంబులెన్సులోనే రోగి మృతి

Satyam NEWS
వరంగల్ లోని హన్మకొండ కు చెందిన రోహిణి ఆస్పత్రిలో దారుణం జరిగింది. బిల్లు చెల్లిస్తేనే పేషంట్ ను అడ్మిట్ చేసుకుంటామని ఆసుపత్రి చెప్పడంతో ఆమె ప్రాణాలు పోయాయి. కొమురమ్మ అనే ఆమె తీవ్ర అస్వస్థతతో...
Slider వరంగల్

గ్రామాలలో కరోనా టెస్టులు ఎక్కువగా చేయాలి

Satyam NEWS
గ్రామంలో ప్రతి ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య కోరారు. జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు రాయిని గూడెం ...
Slider వరంగల్

విజయవంతమైన సదరం క్యాంపు: 53 మంది దివ్యాంగులు హాజరు

Satyam NEWS
ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన  సదరం క్యాంపు విజయవంతంగా ముగిసిందని పెన్షన్స్ డీ పీ ఎం పద్మప్రియ తెలిపారు.  ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం  మీ సేవలో నమోదు చేసుకున్న  దివ్యాంగులకు  సదరం క్యాంపు...
Slider వరంగల్

ములుగులో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

Satyam NEWS
భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి సెక్టోరల్ అధికారి బద్దం...
Slider వరంగల్

రైతులు తైబందీ ప్రకారమే పంట సాగు చేయాలి

Satyam NEWS
యాసంగిలో వేసే పంటకు ఇరిగేషన్ శాఖ ఇచ్చిన తైబందీ ప్రకారమే సాగు చేయాలని, రైతులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని ఆశాఖ డీఈ ఆమ్రపాళి సూచించారు. మంగళవారం ములుగు శివారులోని లోకం చెరువు ప్రధాన పంట...
Slider వరంగల్

ఎన్పీఆర్‌డీ ఏటూరు నాగ‌రం మండ‌ల క‌మిటీ ఎన్నిక‌

Sub Editor
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) ఏటూరు నాగారం మండల కమిటీ ఎన్నికున్నారు. ఏటూరునాగారంలో నిర్వహించిన వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ముఖ్యకార్యకర్తల సమావేశానికి కొలసాని నాగేంద్ర అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన...
Slider వరంగల్

విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరచుకోవాలి

Satyam NEWS
విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని ములుగు,జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ములుగు జిల్లా జకారం గ్రామంలోని గిరిజన సంక్షేమ మిని గురుకులంలో జరిగిన మన...
Slider వరంగల్

Good Word : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

Satyam NEWS
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని,వాటిని సాధించడానికి పట్టుదలతో ముందుకు సాగాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం, మదనపల్లి ప్రభుత్వ పాఠశాలలో...