40.2 C
Hyderabad
May 6, 2024 15: 22 PM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

‘ఇగురం’ గంగాడి సుధీర్ ని అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS
ఎంతో ప్రాచుర్యం పొందిన ఇగురం కథాసంపుటి రచయిత గంగాడి సుధీర్ ను నేడు కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ లో తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజా రామ్మోహన్...
Slider ప్రత్యేకం

శ్రీలంక లో ఎమర్జెన్సీ ఎత్తివేత

Satyam NEWS
శ్రీలంక ప్రభుత్వం శనివారం దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని ఎత్తివేసింది. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి వెల్లువెత్తిన నిరసనల దృష్ట్యా రెండు వారాల...
Slider ప్రత్యేకం

జూపల్లి…. భీరం వర్గీయులు ఢీ అంటే ఢీ

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి లో పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తన వర్గానికి చెందిన వారిని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అకారణంగా కొట్టడం సరికాదని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ కు...
Slider ప్రత్యేకం

భారత్ ఓ ఆశాదీపం!

Satyam NEWS
ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఘర్షణ వాతావరణం అలముకున్న వేళల్లో ప్రపంచానికి భారత్ ఓ ఆశాదీపంగా మారి, విశ్వాసాన్ని,భరోసాన్ని అందిస్తూ వెలుగులు విరజిమ్ముతోందని మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘యువ శివిర్’ వేదిక సాక్షిగా పలికారు.మంచిమాట! మనిషి కూడా...
Slider ప్రత్యేకం

మా నిధులు కొల్లగొట్టారు: గవర్నర్ కు సర్పంచ్ ల ఫిర్యాదు

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం దొంగలించిన గ్రామ పంచాయతీలకు చెందిన రూ. 7660 కోట్లను నిధులు తక్షణమే తిరిగి ఇప్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాలు నేడు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్...
Slider ప్రత్యేకం

బాగా డబ్బులు ఉన్న వారికే రాజ్యసభ టిక్కెట్లు

Satyam NEWS
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి త్వరలో ఎన్నికలు జరుగనున్న రాజ్య సభ స్థానాలకు ఎంపికలు పూర్తయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 4 స్థానాలలో  ఇద్దరు అభ్యర్థులను రెడ్డి కులంనుంచి,మరో ఇద్దరు అభ్యర్థులను బీసీ వర్గాల...
Slider ప్రత్యేకం

పాఠశాలలను అందంగా తీర్చిదిద్దేందుకే మన ఊరు మన బడి

Satyam NEWS
ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేవిధంగా, తాను కన్న కలలను నెరవేర్చుకునే విధంగా  కష్ట పడి చదవాలని అందుకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని విద్యా శాఖామంత్రి విద్యార్థులకు...
Slider ప్రత్యేకం

దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం: సుప్రీంకోర్టుకు నివేదిక

Satyam NEWS
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం తర్వాత జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని విచారణ సంఘం నిర్ధారించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత...
Slider ప్రత్యేకం

పంజాబ్ రైతులను ఆదుకునేందుకు బయలుదేరిన కేసీఆర్

Satyam NEWS
జాతీయ స్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకుచెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. దేశంకోసం వీర మరణం...
Slider ప్రత్యేకం

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల లోగో ఆవిష్కరణ

Satyam NEWS
తెలుగు ప్రజల ఆరాధ్యదైవమైన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల లోగోను తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గురువారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు....