కాంగ్రెస్ ముక్త్ భారత్ ఎంత వరకు వచ్చింది? దేశం నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చిన బిజెపి పెద్దలు ఇప్పుడు ఆ మాట వాడటం లేదు. అంటే కాంగ్రెస్ ముక్త భారత్ వచ్చేసిందని అర్ధమా?...
ఢిల్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే ప్రశాంత్ కిశోర్ తన కెరియర్ లో మరో విజయం నమోదు చేసుకున్నట్లు అవుతుంది. ఢిల్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించబోతున్నట్లు అన్ని...
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన దాడిలో అత్యంత కీలకమైన పత్రాలు దొరికినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో కడప అసెంబ్లీ స్థానం...
సింగిల్ లైన్ రోడ్డు ఉన్న అమరావతి రాజధానిగా ఎట్టిపరిస్థితుల్లో పనికి రాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. సింగిల్ లైన్ రోడ్డు ఉంటే దాన్ని డబుల్ లైనూ, ఫోర్...
పసుపు పంట రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు కానీ రాజకీయ నాయకులకు మాత్రం చేతినిండా పని కల్పిస్తున్నది. పసుపు పండించిన రైతుకు మాత్రం ఎకరాకు 50 నుంచి 60 వేల రూపాయల నష్టాన్ని మిగిలుస్తున్నది....
మూడు రాజధానుల కాన్సెప్టుతో మొండిగా ముందుకు వెళుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకస్మాత్తుగా జీవో నెం 13ను జారీ చేసింది. న్యాయ రాజధాని గా చేయబోతున్న కర్నూలుకు సంబంధిత కార్యాలయాలను తరలిస్తున్నామని పెద్ద ఎత్తు ప్రచారం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ తగిలే వార్త ఇది. సత్యం న్యూస్ జనవరి 9నే ఈ విషయాన్ని వెల్లడించింది. సత్యం న్యూస్ చెప్పినప్పుడు నిజమా? ఇలా జరుగుతున్నదా...
దేశం ఆర్ధికంగా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నదనే నిజాన్ని తాను గ్రహించకపోవడమే కాకుండా అందరినీ మభ్యపెట్టే విధంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించడం, బడ్జెట్ ను ప్రతిపాదించడం ఒక రకంగా ఆశ్చర్యం కలిగిస్తున్నది....
కౌన్సిల్ రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ పంపితే ఆమోదించడం తప్ప కేంద్ర ప్రభుత్వం వద్ద వేరే గత్యంతరం లేదా? బిజెపి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెబుతున్న మాటలను బట్టి...
శానస మండలి రద్దు ప్రతిపాదన చట్టబద్ధం అయితే ముఖ్యంగా నలుగురు పెద్దలు తమ ఉద్యోగాలు కోల్పోతారు. అలా ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారే ప్రముఖులలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి...