వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కోర్టు కేసులను ఎదుర్కోవాలని టీడీపీ సీనియర్ నేత ముహమ్మద్ ఫతాఉల్లాహ్ డిమాండ్ చేశారు. ప్రతి శుక్రవారం కోర్టు కు హాజరు అయ్యేందుకు...
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం అసంతృప్తితో ఉన్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆయన ను పక్కన పెట్టే విధంగా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రవర్తిస్తున్న తీరుతో...
శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2020, ఫిబ్రవరి నెల కోటాలో మొత్తం 69,512 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేసింది. ఆన్లైన్ డిప్ విధానంలో 10,112 సేవా టికెట్లు...
అక్టోబర్ 31 అర్ధ రాత్రి దాటిన తర్వాత అంటే నవంబర్ 1 ప్రవేశించిన క్షణం నుంచి మన దేశం 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. ఈ విషయం ఇప్పుడా చెప్పేది....
డాలర్ శేషాద్రి- ఈ పేరు చెబితే తిరుమల తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర స్వామి కూడా గజ గజ వణికి పోతాడు. డాలర్ శేషాద్రి లేనిదే శ్రీ వేంకటేశ్వర స్వామికి ఎలాంటి సేవలు జరగవు....
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందట. సామెత అర్ధం కాకపోయినా ఫర్వేలేదు సర్దు కోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తున్నదో మాత్రం అర్ధం కావడం లేదు. అక్కడే వచ్చింది చిక్కు. విమాన...
ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పండగలా చేయాలని నిర్ణయించామని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. తెలుగు భాష ప్రాధాన్యత తెలిసేలా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉంటాయని...
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఉషారాణిని నియమించారు. ఇప్పటి వరకూ కేంద్ర సర్వీసులలో ఉన్న ఉషారాణి తిరిగి రాష్ట్ర సర్వీసులకు వస్తున్నారు. ఇప్పటి వరకూ రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పని...
మీడియా స్వేచ్ఛ ను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన go 2430 ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఏపీయుడబ్ల్యూజే)...
శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం టిటిడి ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ(శ్రీవాణి) ట్రస్టుకు దాతల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. అక్టోబరు 21 నుండి 30వ తేదీ వరకు పది...