28.2 C
Hyderabad
May 9, 2024 02: 21 AM

Tag : apassemblyelections

Slider ముఖ్యంశాలు

డెకాయిట్లు కూడా చేయని విధంగా వైసీపీ అక్రమాలు

Satyam NEWS
ఓటమి భయంతో చరిత్రలో లేని విధంగా వైసీపీ దొంగ ఓట్ల దందాకు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు  నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలు...
Slider ప్రత్యేకం

పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఖరారు

Satyam NEWS
వై ఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో ఏపీసీసీ చీఫ్‍గా షర్మిల పేరును ప్రకటించే అవకాశం ఉంది. హైకమాండ్ ఆదేశంతో పీసీసీ అధ్యక్ష పదవికి...
Slider సంపాదకీయం

కేశినేని నాని పోవడంతో ఊపిరి పీల్చుకున్న తెలుగుదేశం

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు గతంలో మాదిరిగా వేచి చూసే ధోరణి అమలు చేయడం లేదు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించని వారిని, పార్టీలోని ఇతర నాయకులతో కలిసి పని చేయడం ఇష్టం లేని...
Slider ముఖ్యంశాలు

జగన్ సర్కార్ పనితీరుపై ఎన్నికల సంఘం సీరియస్

Satyam NEWS
ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న జగన్ సర్కార్ పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకొని వచ్చాం ఇక అక్రమాలు సాగనివ్వం అని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది....
Slider ప్రకాశం

చంద్రబాబును తిడితేనే టిక్కెట్టు: జగన్ షరతు

Satyam NEWS
కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి కి మళ్లీ టిక్కెట్ ఇవ్వాలంటే జగన్ రెడ్డి ఒక కండిషన్ పెట్టారు. అదేమిటంటే తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబునాయుడిని, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను,...
Slider ప్రత్యేకం

షర్మిల కాంగ్రెస్ లో చేరితే… జగన్ మఠాష్

Satyam NEWS
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, వైకాపాకు  ఉపద్రవంగా పరిణమించనుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. వైకాపాకు జనవరి నాలుగో తేదీ...
Slider ముఖ్యంశాలు

మళ్లీ ప్రజల్లోకి వస్తున్న నారా భువనేశ్వరి

Satyam NEWS
త్వరలో జనంలోకి వెళ్లాలని నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడిని సీఎం జగన్ రెడ్డి స్కిల్ డెవలప్ మెంట్ స్కీంలో అరెస్టు చేసిన తర్వాత ఎంతో మంది వేదనతో...
Slider సంపాదకీయం

చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో నిజం ఎంత?

Satyam NEWS
ఏపీలో తాజాగా చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్ధ చేపట్టిన సర్వేలో ప్రజలు అనూహ్యంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్ధ ఇచ్చిన నివేదిక చూసి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనాలు మొదలయ్యాయి.   చాణక్య స్ట్రాటజీస్ సర్వే...
Slider చిత్తూరు

ఆదిదాస్ బూట్ల కంపెనీకి అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS
‘‘పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉండి వారికి ఏ సమస్య వచ్చినా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తుంది.. మీ సమస్యను నా సమస్యగా భావిస్తాను.. ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తాం.....
Slider కడప

పులివెందులలో జగన్ కు ఎదురు దెబ్బ?

Satyam NEWS
పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ ఈ సారి గెలుస్తారా? ఈ ప్రశ్నకు పలు సందేహాలే సమాధానాలుగా వస్తున్నాయి. వై ఎస్ రాజశేఖరరెడ్డి సమయం నుంచి కూడా చాలా కాలంగా పులివెందులకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వై...