42.2 C
Hyderabad
May 3, 2024 15: 51 PM

Tag : BJP Andhra Pradesh

Slider జాతీయం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో విష్ణువర్ధన్ రెడ్డి భేటీ

Satyam NEWS
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్, బిజెపి ఏపి ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి నేడు ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉంటూ...
Slider అనంతపురం

ఏపి, తెలంగాణ సీఎంల మధ్య రహస్య ఒప్పందం

Satyam NEWS
అన్ని విషయాలలో ఇద్దరు సీఎం ల మధ్య రహస్య ఒప్పందం ఉందని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ, ఏపీ తీసుకుంటున్న నిర్ణయాలతో రాయలసీమకు...
Slider కడప

మత ప్రచారం చేస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగులు

Satyam NEWS
ఉచిత బైబిల్ విద్యా బోధన కావాలా? అయితే మీరు పెద్దగా కష్టపడక్కరలేదు. మీ గ్రామ సచీవాలయ కార్యదర్శిని సంప్రదించండి. ఇదేదో మేం చేస్తున్న ప్రకటన అనుకోవద్దు సమా. ఇది ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయ...
Slider ముఖ్యంశాలు

బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్ర రెడ్డి మృతి బాధాకరం

Satyam NEWS
భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు చిలకం రామచంద్ర రెడ్డి అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరమపదించారు. ఆయన మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు...
Slider ప్రత్యేకం

ఆంధ్రా సమాజానికి అన్యాయం చేస్తున్న తెలంగాణ దొర

Satyam NEWS
ఆంధ్రా రైతులపై కడుపు మంటతో కృష్ణానదీ జలాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సముద్రం పాలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. పులిచింతలలో...
Slider ముఖ్యంశాలు

ప్రొద్దుటూరులో మతరాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS
కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మతరాజకీయాలు చేస్తున్నదని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఏర్పాటు...
Slider కర్నూలు

ఆళ్లగడ్డలో వైసీపీ దౌర్జన్యంపై డిజిపికి ఫిర్యాదు

Satyam NEWS
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల సాయంతో బిజెపి మైనారిటీ నాయకుడు హాసన్ ను కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేసిన సంఘటనపై బిజెపి రాష్ట్ర పోలీసు డీజీపికి ఫిర్యాదు...
Slider కర్నూలు

ఆళ్లగడ్డలో బిజెపి నేతపై వైసీపీ నేతల హత్యాయత్నం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయనిబిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్...
Slider కర్నూలు

తెలంగాణలో వ్యాపారాల కోసం ఏపి ప్రయోజనాల తాకట్టు

Satyam NEWS
రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణాలలో తమ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెడతారా? అని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్ వ్యాఖలపై ఏపి ముఖ్యమంత్రి జగన్...
Slider విశాఖపట్నం

ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు

Satyam NEWS
ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటం అంతా కూడా పొలిటికల్ డ్రామా అని ఆయన వ్యాఖ్యానించారు....