32.2 C
Hyderabad
May 12, 2024 22: 29 PM

Tag : Congress Party Telangana

Slider ప్రత్యేకం

హెటిరో సంస్థలో దొరికిన డబ్బు టీఆర్ఎస్ పార్టీదే

Satyam NEWS
ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జరిపిన దాడుల్లో హెటిరో సంస్థలో దొరికిన డబ్బులు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినవేనని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికలలో ఖర్చు చేసేందుకు ఈ...
Slider కరీంనగర్

23 నుంచి హుజురాబాద్ లో రేవంత్ రెడ్డి ప్రచారం..

Satyam NEWS
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రామాల వారీగా పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించిన కాంగ్రెస్ ఆయా గ్రామాలు, మండలాలు, నియోజక వర్గంలో ప్రచార కార్యక్రమాలను పరిశీలిస్తోంది. ప్రధానంగా ఎన్నికల...
Slider కరీంనగర్

ఇంటికో ఓటు వేయండి: కాంగ్రెస్ ను గెలిపించండి

Satyam NEWS
హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఇంటికో ఓటు కాంగ్రెస్ కు వేయండి అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేడు హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జీలు, సమన్వయకర్తలతో రేవంత్ రెడ్డి...
Slider మహబూబ్ నగర్

కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ నేత రంగినేని అభిలాష్ రావు

Satyam NEWS
పుష్కర కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన రంగినేని అభిలాష్ రావు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన...
Slider ప్రత్యేకం

పనులు చేయకుండానే.. రూ.100 కోట్ల బిల్లులు డ్రా చేశారు.

Satyam NEWS
వరంగల్ ఇరిగేషన్ శాఖలో భారీగా అవినీతి, అక్రమాల దందాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇరిగేషన్ శాఖలో రూ.100 కోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్...
Slider నల్గొండ

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల బ్యాక్ లాక్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగుల బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ చేయకుండా అనేక సంవత్సరాలుగా కాలయాపన  చేస్తోందని టిపిసిసి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా...
Slider రంగారెడ్డి

అక్రమంగా ముందస్తు అరెస్టు పిరికిపంద చర్య

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర  పీ సీ సీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిర్వహించే జంగ్ సైరన్ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ...
Slider ప్రత్యేకం

బీజేపీ కి తొత్తుల్లాగా పని చేస్తున్న టిఆర్ఎస్ నాయకులు

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, పేదల వ్యతిరేక చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్న తరుణంలో తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ చెప్పినట్లు అఖిల పక్ష నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని టీపీసీసీ...
Slider నల్గొండ

హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 11వ,వార్డు లోని కస్తాల వీరబాబు ఆధ్వర్యంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో 20 కుటుంబాలకు చెందిన వారు ఎంపీ క్యాంపు కార్యాలయంలో...
Slider మహబూబ్ నగర్

అది ప్రజా నిలయమా మీ పార్టీ భవనమా?

Satyam NEWS
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం  ప్రజా నిలయమా పార్టీ భవనమా అని నాగర్ కర్నూల్  జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మిర్యాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ...