ఈ నెల 27న అఖిలపక్షం తలపెట్టిన భరత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆదిలాబాద్ డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో మీడియా...
మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షునిగా మాజీ కార్పొరేటర్ మందుముల పరమేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షునిగా పి సి సి...
కేసీఆర్ కుటుంబ అరాచకాలు నుంచి తెలంగాణ ను కాపాడేందుకు తుది దశ ఉద్యమం ప్రారంభం కావాలని పిసిసి అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గజ్వెల్ లో నేడు జరిగిన ఆత్మ గౌరవ సభ...
దళిత బంధు పథకాన్ని హుజూర్ నగర్ కి పరిమితం చేయొద్దని దళిత బంధు పథకాన్ని యావత్ తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని, దళిత గిరిజన పేదలైన బీసీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని కాంగ్రెస్...
రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల కు ప్రభుత్వం తక్షణమే పట్టాలు ఇచ్చి పరిష్కరించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. బుధవారం నాడు మండల...
ఐటిడిఏ లో జరుగుతున్న అవకతవకలను ములుగు ఎమ్మెల్యే సీతక్క అడ్డుకోవడం లేదని ఆదివాసీ తుడుమ్ దెబ్బ విద్యార్ది సంఘ రాష్ట్ర అధ్యక్షులు దబ్బకట్ల సుమన్ ఆరోపించడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి...
కాంగ్రెస్ పార్టీకి త్వరలో పెద్ద షాక్ తగలబోతున్నది. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం నాయకుడు మల్లు భట్టి విక్రమార్క త్వరలో పార్టీ వీడనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న...
ఆరేళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గుడ్ని నడిరోడ్డు మీద ఉరితీయాలని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల హైదరాబాదులో అత్యాచారం...
కాంగ్రెస్ పార్టీ ములుగు పట్టణ అధ్యక్షులుగా వంగ రవి యాదవ్ ఎన్నికయ్యారు. ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఎల్లారం, రాజాపూర్ ,గ్రామాల్లో దొమ్మగండి తాండాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం పండుగలా కొనసాగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు జుక్కల్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు...