28.7 C
Hyderabad
April 28, 2024 03: 16 AM

Tag : Congress Party Telangana

Slider వరంగల్

కాంగ్రెస్ పోరాటంలో దళితులు, గిరిజనులు భాగస్వాములు కావాలి

Satyam NEWS
రాష్ట్రంలోని ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి ఇంటికి 10 లక్షలు అందే వరకు కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి కోరారు....
Slider కరీంనగర్

హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా డాక్టర్ కవ్వంపల్లి ఖరారు

Satyam NEWS
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని ఖరారు చేసింది. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపి నుంచి పోటీ చేసేందుకు...
Slider మహబూబ్ నగర్

దళిత నాయకుడైన మోత్కుపల్లి ఆత్మ విమర్శ చేసుకోవాలి

Satyam NEWS
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పు కోసం సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తహతహలాడుతున్నారని యువజన కాంగ్రెస్, ప్రధాన కార్యదర్శి దారా భాస్కర్ ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ గాని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి...
Slider మహబూబ్ నగర్

రాజకీయాలకు వచ్చింది సేవ చేయడానికి… తొడలు కొట్టుకోవడానికి కాదు

Satyam NEWS
నాయకులు రాజకీయాలకు వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి కానీ తొడలు కొట్టుకోవడానికి కాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. శనివారం విలేకరుల తో మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి ...
Slider ముఖ్యంశాలు

మంత్రి మల్లారెడ్డి పద్దతి మార్చుకో …లేకపోతే తగిన బుద్ది చెప్తాం

Satyam NEWS
తెలంగాణ  పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఎనముల రేవంత్‌రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి మల్లారెడ్డి పద్దతి మార్చుకోవాలని, మార్చుకోని పక్షంలో తగిన బుద్ది చెప్పాల్సి వస్తుందని టీపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి...
Slider మహబూబ్ నగర్

ఖబడ్దార్ మల్లారెడ్డి: కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Satyam NEWS
మంత్రి మల్లారెడ్డి మైక్ ఉంది కదా అని టి పిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని ఇష్టమొచ్చినట్లు కారు కూతలు కూస్తే కర్రు కాల్చి వాత పెడతామని నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి...
Slider రంగారెడ్డి

దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షకు తరలిన ఉప్పల్‌ కాంగ్రెస్‌ శ్రేణులు

Satyam NEWS
తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సారధ్యంలో మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో రెండు రోజులు జరుగు  దళిత, గిరిజన ఆత్మగౌరవ ప్రారంభ దీక్షకు మాజీ కార్పోరేటర్‌ ,కాంగ్రెస్‌ నేత మందముళ్ళ పరమేశ్వర్‌రెడ్డి  ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో...
Slider ముఖ్యంశాలు

దళిత బంధు పథకం రాష్ట్రం మొత్తం అమలు చేయాలి

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితబంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం వర్తింప చేసేలా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి...
Slider నల్గొండ

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ముస్లిం మైనార్టీ బంధు ఇవ్వాలి

Satyam NEWS
ముస్లిం మైనార్టీలు అభివృద్ధి చెందటానికి దళిత బంధు తరహాలోనే ముస్లిం మైనారిటీల కూడా మైనారిటీ  బంధు ఏర్పాటు చేయాలని టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండి.అజీజ్ పాషా డిమాండ్ చేశారు....
Slider నల్గొండ

దేశానికి సాంకేతిక విప్లవం అందించిన ఘనత రాజీవ్ గాంధీదే

Satyam NEWS
దేశానికి సాంకేతిక విప్లవం తీసుకువచ్చిన ఘనత భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకే దక్కుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్   అన్నారు.రాజీవ్ గాంధీ 78వ జయంతి  సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ...