కాంగ్రెస్ పోరాటంలో దళితులు, గిరిజనులు భాగస్వాములు కావాలి
రాష్ట్రంలోని ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి ఇంటికి 10 లక్షలు అందే వరకు కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి కోరారు....