28.7 C
Hyderabad
April 28, 2024 06: 19 AM

Tag : Crop Loss

Slider ఖమ్మం

కేసీఆర్‌ ఒక చేత‌కాని ముఖ్య‌మంత్రి

Satyam NEWS
ప్రత్యేక రాష్ట్రంలో సాగునీటి రంగం పూర్తిగా అధోగ‌తి పాలైంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు. ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్య‌క్షుడు పువ్వాళ్ల దుర్గా ప్ర‌సాద్‌, మాజీ ఎమ్మెల్సీ...
Slider నల్గొండ

క్వింటా ఒక్కింటికి 2500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలి

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ సమావేశం శనివారం  పట్టణ అధ్యక్షుడు తండు సాయిరాం గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర టి ఎన్ టి యు సి అధ్యక్షుడు చావా సహదేవ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని...
Slider ఆదిలాబాద్

అధిక వర్షాలతో కుదేలైన ఆదిలాబాద్ జిల్లా సోయా, పత్తి రైతు

Satyam NEWS
ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షాల కారణంగా నష్టపోయిన సోయా, పత్తి పంట రైతులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు టి.ఆర్.ఎస్ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. గురువారం కలెక్టర్ క్యాంపు...
Slider అనంతపురం

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఉద్యమం తప్పదు

Satyam NEWS
రైతే రాజు అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ, ఇప్పుడు  రైతాంగాన్ని విస్మరిస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ను రైతు లేని రాష్ట్రంగా మారుస్తోందని, రైతులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని...
Slider నిజామాబాద్

ప్రకృతి పగబట్టిందని పంటకు నిప్పు పెట్టుకున్న రైతులు

Satyam NEWS
కామారెడ్డి జిల్లాలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. సరైన మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన సన్నరకం వరి వేసినా పంటకు పట్టిన దోమకాటు రైతులను నిండా...
Slider ఆదిలాబాద్

భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి

Satyam NEWS
భారీ వర్షాలతో పూర్తిగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నేడు ఆసిఫాబాద్ జిల్లా చింతల మనేపల్లి మండల తహశీల్దార్ కు వినతి...
Slider నిజామాబాద్

వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే నాయకులు వాగులపై వంతెనలు కూడా నిర్మించలేకపోతున్నారని బిజెపి నాయకుడు ఎండెల లక్ష్మీనారాయణ అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో నేడు ఆయన పర్యటించారు. గత వారం రోజుల నుండి...
Slider వరంగల్

పంట నష్టం పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS
మునిగిన వరి పంట పొలాలు పత్తి చేనులను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క నేడు పరిశీలించారు. ఆమె తోబాటు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి...
Slider కడప

రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఓదార్చాలి

Satyam NEWS
కడప జిల్లాలో అరటి, దోస, కర్భుజ రైతులు పండించిన పంటను అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోయారని రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు అన్నారు. రైతులు ఎకరానికి కనీసంగా లక్ష రూపాయలు నష్ట...