వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టి 6 నెలలు పూర్తవుతున్న సందర్భంగా, ఈ నెల 26 వ తేదీన ‘బ్లాక్ డే’ పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి...
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని కోరుతూ దిల్లీ సరిహద్దులలో రైతులు చేస్తున్న ఉద్యమం నేటికి వందో రోజుకి చేరుకుంది. 2020 నవంబర్ 26న శాంతియుతంగా ప్రారంభమైన రైతు నిరసన జనవరి 26 నాటి సామూహిక...
సమస్యల సుడిగుండంలో ఉన్న రైతాంగం తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. రైతులతో ముఖముఖి యాత్రలో భాగంగా నారాయణ్ ఖేడ్ లో ఏర్పాటు చేసిన...
ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంది ప్రజల సమస్యలు తీర్చడానికా కేసీఆర్ కుటుంబ సభ్యుల సమస్యలు తీర్చుకోవడానికా అని మధిర ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ...
పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల కాల్చివేతకు ప్రభుత్వం అదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వ్యవసాయ భూముల చుట్టూ కరెంటు వైర్లు, ఉచ్చులు పెట్టడం మానుకోవాలని అటవీ, వ్యవసాయశాఖలు సంయుక్తంగా కోరాయి. అడవి పందుల పంటల...
రైతులు వ్యాపారులు కారు. భూమి విలువ ఎంత పెరిగినా రైతు వ్యవసాయమే చేస్తాడు తప్ప అమ్ముకొని పోవడం లేదు. రైతు త్యాగమూర్తి అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్...
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని గద్వాల డీఎస్పీ యాదగిరి అన్నారు. ఇటీవల్ల ధరూర్ మండలం కేంద్రానికి చెందిన కుమ్మరి రామన్న అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు ప్రమాదవశాత్తు...
రైతులను సంఘటితం చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్నికల వేళ అన్ని పార్టీలు రైతు కోసం మాట్లాడతాయి. కాని యాభై ఏళ్లయినా రైతుల పరిస్థితి...
రైతుల వ్యవహారాలలో పూర్తిగా జోక్యం చేసుకుని, వారు ఏ పంట వేయాలో కూడా నిర్దేశించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకస్మికంగా సాగు వ్యవహారాల నుంచి ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఆయన ఎందుకు ఉప సంహరించుకున్నారో తెలియదు...
ఆరుగాలం అహర్నిశలు శ్రమిస్తూ స్వేదమును జీవ రసాయనంగా మార్చి పల్లెసీమకు పచ్చదనాల లేపనమద్ది దేశాన్ని అన్నపూర్ణగా మలిచే అన్నదాతలు జగతి ప్రగతి పథానికి భాగ్య విధాతలు చీకటి పొద్దుల్లో వెలుగులీను సూర్యులై మట్టి పరిమళాల...