రైతుల హక్కుల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతు సోదరులకు మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు....
ఎన్ సి ఆర్ బి (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) నివేదిక ప్రకారం 2019 లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 10,281 మంది రైతులు , రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం...
ములుగు జిల్లా కేంద్రంలో AIKSCC ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతాంగానికి మద్దతుగా ఈ దీక్షలు కొనసాగుతున్నాయి ఈరోజు దీక్షలో తెలంగాణ...
నూతన వ్యవసాయ చట్టాలతో పంటలకు కనీస మద్దతు ధర ఉండదని రైతులందరూ దోపిడీకి గురి అవుతారని అందుకోసం మూడు చుట్టాలను రద్దు చేయాలని 18 రోజుల నుంచి ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులని ప్రభుత్వం...
కామారెడ్డి జిల్లాలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. సరైన మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన సన్నరకం వరి వేసినా పంటకు పట్టిన దోమకాటు రైతులను నిండా...
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో సోయా కంది పంట తో పాటు వేలాది ఎకరాల పంటలు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ వెంకటేష్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ...
రైతన్న చెమట చుక్కలు రాల్చడం వలనే మనం అందరం కడుపు నిండా అన్నం తింటున్నాం అని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ఆమె గత కొంత కాలంగా శెలవు...
దేశానికి అన్నం పెడుతున్న రైతుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని అఖిల భారత రైతు కూలి సంఘం (AIKMS) జిల్లా కార్యాదర్శి సురేష్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్న...
మద్యం ధరలు భారీగా పెంచి, సామాన్యుడిని అన్ని విధాలా దోచుకోవడానికి, ఆరోగ్యాన్ని హరించడానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం, రైతుల పట్ల శ్రద్ధ ఎందుకు చూపటం లేదో చెప్పాలని గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ...
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో లాక్ డౌన్ సందర్భంగా రైతులకు అండగా ఉండడం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రైతుల సంక్షేమం కోసం...