హైదరాబాద్ లో జేఎన్టీయూ కి ధీటుగా ఏపీలో ని విజయనగరం లో జేఎన్టీయూ ని నెలకొల్పిన ప్రభుత్వం… గురజాడ అప్పారావు పేరుతో.. జేఎన్టీయూ ని నడుపుతోంది. ఈ నేపథ్యంలో రూ. 19 కోట్ల తో...
విజయనగరం లో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం… వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం…. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తొలిసారిగా విజయనగరం వచ్చారు… అదీ పార్టీ విస్తృత స్థాయి...
డీఈవో పూల్ సమస్య, 39 మంది హిందీ పండితులు పెండింగ్ జీతాల సమస్య సహా పలు సమస్యలను రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లింది. తమ సమస్యలను తక్షణమే...
సామాన్యుడికి న్యాయం జరగాలంటే జగన్ మోహన్ రెడ్డే సీఎంగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లా నేతలతో నరసన్నపేటలో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు....
విశాఖలో ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ప్రధాని నరేంద్ర మోడీ సభను ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైయస్ కాంగ్రెస్పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి...
ఈ నెల 12 వ తేదీన ప్రధాని మోడీ తెలుగు రాష్ఠ్రాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట విశాఖ కు ఆ తర్వాత రామగుండం కు వెళ్లనున్నారు… ప్రధాని మోడీ. అయితే విశాఖ లో...
సమాచార శాఖ మెసేజ్ తో అలెర్ట్…అనంతరం మంత్రి బొత్స మాటలతో తుస్సు…! ఈ నెల 11,12 తేదీలలో ప్రధాని మోడీ ఏపీ రాష్ట్రం జిల్లా విశాఖ కు వస్తున్న సంగతి తెలిసిందే. పీఎం మినిట్...
నవంబర్ నెలలో ప్రధానమంత్రి ప్రధాని మోడీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలకు శంకుస్థాపన చేయించాలనే ఆలోచనతో ప్రభుత్వం వుందని, వీటి ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ, నిర్వాసితుల పునరావాసం...
మూడు రాజధానుల ఏర్పాటు కోసం రోడ్మ్యాప్ తయారవుతోందని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో లక్షలాదిమందితో జరిగిన గర్జన సభను విజయవంతం చేయడం ద్వారా, మూడు రాజధానులపై...
రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం మెనూ లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో ఇస్తున్న కిచిడి రుచికరంగా వుండటం లేదని రాష్ట్ర వ్యాప్తంగా...