40.2 C
Hyderabad
April 26, 2024 14: 40 PM

Tag : Minister Botsa Sayanarayana

Slider విజయనగరం

విద్యల నగరంలో విద్యార్ధులతో మాటకలిపిన మంత్రి బొత్స

Satyam NEWS
హైదరాబాద్ లో జేఎన్టీయూ కి ధీటుగా ఏపీలో ని విజయనగరం లో జేఎన్టీయూ ని నెలకొల్పిన ప్రభుత్వం… గురజాడ అప్పారావు పేరుతో.. జేఎన్టీయూ ని నడుపుతోంది. ఈ నేపథ్యంలో రూ. 19 కోట్ల తో...
Slider ముఖ్యంశాలు

ఆద్యంతం టీడీపీ అధినేత బాబు పైనే విమర్శలు…!

Satyam NEWS
విజయనగరం లో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం… వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం…. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తొలిసారిగా విజయనగరం వచ్చారు… అదీ పార్టీ విస్తృత స్థాయి...
Slider శ్రీకాకుళం

విద్యాశాఖ మంత్రి దృష్టికి టీచర్ల సమస్యలు

Satyam NEWS
డీఈవో పూల్ సమస్య, 39 మంది హిందీ పండితులు పెండింగ్ జీతాల సమస్య సహా పలు సమస్యలను రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లింది. తమ సమస్యలను తక్షణమే...
Slider శ్రీకాకుళం

సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎంగా జగన్ ఉండాలి

Satyam NEWS
సామాన్యుడికి న్యాయం జరగాలంటే జగన్ మోహన్ రెడ్డే సీఎంగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లా నేతలతో నరసన్నపేటలో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు....
Slider ముఖ్యంశాలు

ఈ నెల 12 న విశాఖ లో జరగనున్న పీఎం మోడీ సభను జయప్రదం చేద్దాం

Satyam NEWS
విశాఖలో ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ప్రధాని నరేంద్ర మోడీ సభను ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైయస్ కాంగ్రెస్పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి...
Slider విశాఖపట్నం

కేంద్ర మాజీ మంత్రి ని తూర్పారబెట్టిన మంత్రి బొత్స

Satyam NEWS
ఈ నెల 12 వ తేదీన ప్రధాని మోడీ తెలుగు రాష్ఠ్రాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట విశాఖ కు ఆ తర్వాత రామగుండం కు వెళ్లనున్నారు… ప్రధాని మోడీ. అయితే విశాఖ లో...
Slider ముఖ్యంశాలు

ప్రధాని మోడీ పర్యటన లో మా ర్పు….!

Satyam NEWS
సమాచార శాఖ మెసేజ్ తో అలెర్ట్…అనంతరం మంత్రి బొత్స మాటలతో తుస్సు…! ఈ నెల 11,12 తేదీలలో ప్రధాని మోడీ ఏపీ రాష్ట్రం జిల్లా విశాఖ కు వస్తున్న సంగతి తెలిసిందే. పీఎం మినిట్...
Slider ప్రత్యేకం

వచ్చే నెల లో ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన

Satyam NEWS
నవంబర్ నెలలో ప్రధానమంత్రి ప్రధాని మోడీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలకు  శంకుస్థాపన చేయించాలనే ఆలోచనతో ప్రభుత్వం వుందని, వీటి ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ, నిర్వాసితుల పునరావాసం...
Slider విజయనగరం

ఆ పాదయాత్ర ఫేక్… వాళ్లంతా నకిలీ రైతులే….

Satyam NEWS
మూడు రాజ‌ధానుల ఏర్పాటు కోసం రోడ్‌మ్యాప్ త‌యార‌వుతోంద‌ని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. ఆయ‌న  క‌లెక్ట‌రేట్‌లో మీడియాతో మాట్లాడుతూ, విశాఖ‌లో ల‌క్ష‌లాదిమందితో జ‌రిగిన గ‌ర్జ‌న స‌భను విజ‌య‌వంతం చేయ‌డం ద్వారా, మూడు రాజ‌ధానుల‌పై...
Slider శ్రీకాకుళం

పాఠశాల మధ్యాహ్న భోజనం మెనూ లో స్వల్ప మార్పులు

Satyam NEWS
రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం మెనూ లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో ఇస్తున్న కిచిడి రుచికరంగా వుండటం లేదని రాష్ట్ర వ్యాప్తంగా...