జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలో విద్యుత్ కోతలు సాధారణ విషయంగా మారాయి. అందునా నగర పరిధిలోని గుజరాతిపేట సమీపంలోని తోటవీధి నేటికీ టౌన్ ఫీడర్ నుండి విద్యుత్ సరఫరా జరగక పోతుండడంతో ఈ ప్రాంత...
పవర్ కోసం ఎండలో పాట్లు పడుతూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో తాండ్ర సమీపంలో శుక్రవారం రైతులు కరెంటు కోతలతో అల్లాడుతూ రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోలో పాల్గొన్న...
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని అన్నీ మండలాల్లో రాత్రి పగలు తేడా లేకుండా కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు కట్ కావడంతో ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఒకపక్క కరెంటు చార్జీల మోత,ఒక...
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విధిస్తున్న కరెంటు కోతల వల్ల జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ముగ్గురు పసిపిల్లలు మరణించడం చాలా బాధాకరమని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ...
అసలే ఎండాకాలం… ఆ పై ఉక్క పోత… వీటన్నింటికి తోడు అనారోగ్యం… కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండలు ముదిరిపోయిన ఈ రోజుల్లో కరెంటు కోతలు జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. కాకినాడ...
రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు ప్రకటించారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు.. 50 శాతం కరెంట్ మాత్రమే వాడుకోవాలని కోరారు. 1,696 పరిశ్రమలకు...
రెప్ప పాటు కూడా కరెంటు పోవడం లేదని పాలకులు చెబుతున్న మాటలు నీటిమూటలే. రెప్పపాటు కాదు కదా మనిసి రెప్పలు మూత పడుతున్నా కరెంటు రావడం లేదు. వరంగల్ ఎంజీఎంలో విద్యుత్ సరఫరా కు...