తెలంగాణలో తెలుగుదేశం ఇక అధికారికంగా ‘‘జీరో’’
టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్లో చేరారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన భేటి అయ్యారు. టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ ఎస్లో విలీనం చేస్తున్నట్టు ఆయన ప్రకటన...