ఒక వైపు కరోనా విజృంభణ. మరో వైపు కరోనా రోగుల మరణ మృదంగం వినిపిస్తున్నది. ఆక్సిజన్ లేక జనం చచ్చిపోతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వానికి మాత్రం ఇవేవీ పట్టలేదు. విశాఖలో మరో టిడిపి నేత...
జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నఅవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తున్నందుకే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ను అరెస్ట్ చేశారని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద...
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి గెలిస్తే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్దమేనా అంటూ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్...
ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తాలేని సవాళ్లు విసురుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో...
తిరుపతి అభ్యర్థి ఆత్మాభిమానం దెబ్బతీసేలా ఫోటోలు పెట్టారని, దీనికి జగన్, సజ్జలపై అట్రాసిటీ కేసు పెట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో దళితులపై తరుచూ దాడులు జరుగుతున్నాయని...
ఎస్ సి ఎస్ టి చట్టం దుర్వినియోగం చేస్తున్న జగన్ ప్రభుత్వం ఎస్ సి ఎస్ టి అత్యాచార నిరోధక చట్టాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నదని జాతీయ ప్రధాన కార్యదర్శి,...
జగన్ మోహన్ రెడ్డి నుంచి తన ప్రాణానికి ముప్పు ఉందని వైకాపా ఎంపి రఘు రామకృష్ణ రాజు ఆరోపించడాన్ని బట్టి ఆయనను హత్య చేయడానికి కుట్ర జరుగుతున్నట్టు అనుమానించాల్సి వస్తోందని టిడిపి రాష్ట్ర అధికార...
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు చంద్రబాబు కు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు....
టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్లో చేరారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయన భేటి అయ్యారు. టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ ఎస్లో విలీనం చేస్తున్నట్టు ఆయన ప్రకటన...
జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి గా ఉన్న శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు… సిట్ అధికారి గా ఉన్న అభిషేక్ మహంతి లాంగ్ లీవ్...