గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లిలో ఆదివారం గ్రామసచివాలయం, రైతు భరోసా కేంద్రము,విలేజ్ క్లినిక్లను రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకటమల్లికార్జున రెడ్డి ప్రారంభించారు. అనంతరం చింతరాజుపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు....