37.7 C
Hyderabad
May 4, 2024 11: 21 AM

Tag : Y S R Congress Party

Slider ముఖ్యంశాలు

గడప గడపకు మన ప్రభుత్వం  కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడా

Satyam NEWS
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లిలో ఆదివారం గ్రామసచివాలయం, రైతు భరోసా కేంద్రము,విలేజ్ క్లినిక్లను రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకటమల్లికార్జున రెడ్డి ప్రారంభించారు. అనంతరం చింతరాజుపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు....
Slider ముఖ్యంశాలు

రసికుల పార్టీగా మారిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS
యువజన రైతు శ్రామిక పార్టీ (వైయస్సార్ ) కి, గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పర్యాయపదం పెట్టి పిలుస్తున్నారని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్...
Slider ప్రత్యేకం

దళితుల్ని చంపుతున్నారు… మహిళల్ని వాడుకుంటున్నారు

Satyam NEWS
మొన్న సుధాకర్.. నిన్న సుబ్రహ్మణ్యం.. తాజాగా ఎంపీ గోరంట్ల..  జగన్ ప్రభుత్వం.. అటు రాష్ట్ర ప్రజలను.ఇటు చట్ట సభలను..వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ద్వారా అప్రతిష్ట తెచ్చి పెడుతున్నారన్న అంశం..ఆ పార్టీ ఎంపీ గోరంట్ల వ్యవహారంతో మరింతగా...
Slider విజయనగరం

నిన్న 50 కుటుంబాలు…తాజాగా 20 కుటుంబాలు..వైఎస్సార్సీపీ లో చేరిక…

Satyam NEWS
అదీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సమక్షంలో…! జగన్ ప్రభుత్వం…చెప్పి నట్టుగానే..రెండో సారి.. అదీ రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని పూర్తి గా మార్చేసి..కొత్త వారిని తీసుకున్నారు. అందులో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల కు డిప్యూటీ...
Slider విజయనగరం

50 కుటుంబాలు…డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిక

Satyam NEWS
ప్రజా సంక్షేమ పాలన చేస్తున్న సీఎం జగన్ కు బాసటగా నిలవాల్సిన ఆవశ్యకత  ఎంతైనా ఉందని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల  వీరభద్ర స్వామి అన్నారు. ఈ మేరకు నగరంలో ని 49వ డివిజన్ బీసీ...
Slider ముఖ్యంశాలు

చెరువుల్ని ఆక్రమించుకున్న వైసీపీ నేతలు

Satyam NEWS
విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే,జేడ్పీ చైర్మ‌న్  పై టీడీపీ న‌గ‌ర శాఖ తీవ్ర స్థాయిలో  ధ్వ‌జ‌మెత్తింది. జిల్లా కేంద్రంలో అందులో ప్ర‌ధానంగా జాతీయ ర‌హ‌దారుల‌ను  ఆనుకుని  ఉన్న చెరువుల‌ను, స్థ‌లాల‌ను  దర్జాగా ఆక్ర‌మించుకున్నారంటూ ఆరోపించింది. ఈ  మేరకు ...
Slider ప్రత్యేకం

ఒంగోలు సభ చూసి డిప్రెషన్ లోకి వెళ్లొద్దు

Satyam NEWS
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాల్గొన్న ఒంగోలు సభ ను చూసి వైసీపీ పార్టీ శ్రేణులు డిప్రెషన్ లోకి వెళ్ల వద్దని సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నర్సాపూర్ ఎంపి కె. రఘురామకృష్ణం రాజు...
Slider అనంతపురం

మధ్యవర్తి ముందే మంటలు: భగ్గుమంటున్న హిందూపురం వైసీపీ నేతలు

Satyam NEWS
ముఠా తగాదాలతో కూనారిల్లుతున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాన్ని చక్కదిద్దేందుకు వైకాపా అధిష్టానవర్గం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. హిందూపురం నియోజకవర్గానికి  వైకాపా ఇంఛార్జ్​ గా ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఉన్నారు....
Slider కడప

ఎమ్మెల్యే మేడా ని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు

Satyam NEWS
సౌమ్యుడు,నిజాయితీపరుడైన రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి ని నాగిరెడ్డిపల్లె మాజీ సర్పంచ్  సమ్మెట శివప్రసాద్ విమర్శిస్తే చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ హెచ్చరించారు....
Slider ప్రత్యేకం

Target Satyakumar: తమ నీడను చూసి తామే భయపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు

Satyam NEWS
‘విభజించు పాలించు’ అనేది బ్రిటీష్ వాడి సిద్ధాంతం. ‘బెదిరించు లొంగదీసుకో’ అనేది ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారమే బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను తాజాగా...