26.7 C
Hyderabad
May 16, 2024 07: 27 AM

Tag : Y S R Congress Party

Slider ప్రత్యేకం

ఔట్ డేటెడ్ పాలిటిక్స్ తో చంద్రబాబు కుప్పంలో కుదేలు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడికి ఊహించని పరాజయం ఎదురైంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మెజారిటీ పంచాయితీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు సొంతం చేసుకున్నారు. పాతకాలపు నాయకులను నమ్ముకున్న చంద్రబాబునాయుడు...
పశ్చిమగోదావరి

దేవులపల్లి గ్రామంలో దోరేపల్లి జోరు

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి మండలం దేవులపల్లి గ్రామంలో వైసీపీ మద్దతుదారుడు దోరేపల్లి లక్షీనారాయణ విజయం ఖాయంగానే కనిపిస్తుంది. గత నాలుగు సార్లుగా గ్రామపంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ గా గెలుపొంది దేవులపల్లి గ్రామంలో అనేక అభవృద్ధి...
Slider గుంటూరు

పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు

Satyam NEWS
పల్నాడులో కార్మికులకు మేలు జరిగేందుకు తాము చేసిన కృషి ఫలించనుందని, చిలకలూరిపేటలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని ఎంపీ లావు  శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో నేడు ఆయన ప్రెస్‌...
Slider ప్రత్యేకం

ఎమ్మెల్యే గంటా రాజీనామా వెనుక వ్యూహం ఏమిటి?

Satyam NEWS
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేది సామెత. అయితే విశాఖపట్నం (ఉత్తరం) ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాతో రెండు మూడు పిట్టలు ఒకే సారి కొట్టాలనే వ్యూహం ఉన్నదనేది రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ....
Slider గుంటూరు

నరసరావుపేట నియోజకవర్గంలో బరితెగించిన నాయకులు

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు పెరిగిపోయాయని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్- ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆరోపించారు. ఇస్సాపాలెం పరిధిలోని శిశు మందిర్ వద్ద ...
Slider సంపాదకీయం

ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తున్న నిమ్మగడ్డ

Satyam NEWS
ప్రశాంత వాతావరణం ఎన్నికలు నిర్వహించడమే కాకుండా అశేషంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం ప్రజాస్వామ్య విజయం. ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఇందుకు అభినందించక తప్పదు. కేవలం...
Slider ప్రత్యేకం

దమ్ము లేని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కును కాపాడగలవా….?

Satyam NEWS
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంపూర్ణంగా రంగం సిద్ధమై పోయింది. దీన్ని అడ్డుకోడానికి ఆందోళనలు, నిరసనలు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, సకల ప్రజా సంఘాలు, యావత్తు ఆంధ్రజగతి ఉద్యమస్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నారు....
Slider జాతీయం

‘జగన్‌ సలహాలను పరిగణలోకి తీసుకోవాలని అమిత్‌ షాను కోరాం’

Satyam NEWS
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని వైసీపీ ఎంపీలు కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కోరారు. ఈ మేరకు  ఎంపీలు ఆయనకు వినతి పత్రం ఇచ్చారు. ప్రధాని మోదీ కార్యదర్శికి వైసీపీ ఎంపీలు వినతి పత్రం అందజేశారు....
Slider ప్రత్యేకం

అధికార దూతగా వచ్చారా? అసమ్మతి నేతగా వచ్చారా?

Satyam NEWS
తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిలను వైసీపీ నాయకులు కూడా కలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ కి చెందిన నాయకులు షర్మిలను కలవడం వార్తల్లో ముఖ్యాంశంగా...
Slider విశాఖపట్నం

వైజాగ్ స్టీల్ ఉద్యమంలో దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్  నిరాహారదీక్ష ప్రారంభించారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద  సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యే వాసుపల్లి...