42.2 C
Hyderabad
April 26, 2024 17: 49 PM

Author : Satyam NEWS

29093 Posts - 23 Comments
Slider హైదరాబాద్

ప్రొటెస్టు డే: రేవంత్ అరెస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

Satyam NEWS
మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేసి...
Slider జాతీయం

వెల్ కం టు జస్టిస్ మురళీధర్: ఢిల్లీకి నష్టం పంజాబ్ కు లాభం

Satyam NEWS
ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన వివాదాస్పద తీర్పు అనంతరం అకస్మాత్తుగా బదిలీ అయిన జస్టిస్ ఎస్ మురళీధర్ కు పంజాబ్, హర్యానా హైకోర్టు ఘన స్వాగతం పలికింది. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో బిజెపి నాయకులు కొందరు...
Slider సంపాదకీయం

బివేర్ ఆఫ్ బాట్: హైదరాబాద్ నడి బొడ్డున గబ్బిలాల దిబ్బ

Satyam NEWS
కరోనా వైరస్ తెలంగాణలో ఏ ఒక్కరికి సోకలేదు. ఇటలీ నుంచి వచ్చిన మహిళ విషయంలో కూడా క్లారిటీ వచ్చేస్తే ఇక కరోనా వైరస్ గురించి స్థానికంగా ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం ఉండదు. అయితే...
Slider తెలంగాణ

అక్రమాలను ప్రశ్నించినందుకే రేవంత్ రెడ్డి అరెస్టు

Satyam NEWS
నీటి వనరులను కాపాడే 111 జీవోను పరిరక్షించాల్సిన మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ఆయనే దాన్ని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా ఆయన...
Slider ముఖ్యంశాలు

ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడిపై వేధింపుల కేసు

Satyam NEWS
ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ పై ఆయన భార్య ప్రియా వరకట్న వేధింపుల కేసు పెట్టారు. పెళ్లి జరిగినప్పటి నుంచి నా భర్త నన్ను మానసిక, శారీరక చిత్రహింసలు పెడుతున్నారు. మా...
Slider జాతీయం

జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ

Satyam NEWS
ఏడు నెలల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం కేంద్ర పాలిత ప్రాంతంలో సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయడంతో లోయలో ఏడు నెలల సమాచార...
Slider జాతీయం

విదేశీ వ్యాఖ్యలను మళ్లీ తిప్పికొట్టిన భారత్

Satyam NEWS
పౌరసత్వ (సవరణ) చట్టం (CAA), న్యూఢిల్లీలో జరిగిన మత హింస పై అంతర్జాతీయ సంస్థలు, విదేశీ నాయకులు చేసే విమర్శలను భారతదేశం గురువారం మరోసారి తిరస్కరించింది. ఈ విషయాలపై  “బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయవద్దు” అని...
Slider ప్రత్యేకం

తమిళనాడు దాహం తీర్చేందుకు కేసీఆర్ రెడీ

Satyam NEWS
తమిళనాడు రాష్ట్రానికి తాగునీరివ్వడానికి  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూత్రప్రాయంగా అంగీకరించారు. గురువారం ప్రగతిభవన్ లో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి, డి.జయకుమార్, పబ్లిక్ వర్క్ శాఖ కార్యదర్శి డాక్టర్ కె.మణివాసన్, సలహాదారు ఎం.షీలా ప్రియ...
Slider తూర్పుగోదావరి

ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం లంచం

Satyam NEWS
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎంత ఖర్చవుతుంది? ఎవరైనా ఫర్లేదు పది వేల రూపాయలు ఇస్తే చాలు. అదేంటి నిబంధనలు లేవా అని అడగవద్దు. ఎందుకంటే తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం ఇంఛార్జి రెవెన్యూ...
Slider ఆదిలాబాద్

బ్యాంకులు పారిశ్రామిక రంగానికి అధిక రుణాలు అందించాలి

Satyam NEWS
నిర్మల్ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు బ్యాంకులు పారిశ్రామిక రంగానికి అధిక రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా...