37.2 C
Hyderabad
April 26, 2024 20: 52 PM

Author : Satyam NEWS

29093 Posts - 23 Comments
Slider మహబూబ్ నగర్

గర్భిణీ స్త్రీలకు రక్త హీనత సమస్య రాకుండా చూడాలి

Satyam NEWS
రక్త హీనతతో బాధపడుతున్న ప్రతి గర్భిణీ మహిళను ఆరోగ్యవంతులుగా మార్చేందుకు వైద్య ఆరోగ్య,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ మను...
Slider ప్రత్యేకం

తగ్గేదే లే: కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు

Satyam NEWS
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. పిఆర్సీ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ నేడు ముఖ్యమంత్రితో సమావేశం అయింది. అనంతరం మంత్రి బొత్స...
Slider విజయనగరం

టెలిపోన్ ద్వారా స్పంద‌న‌ నిర్వ‌హించిన విజయనగరం పోలీస్ బాస్

Satyam NEWS
కరోనా థ‌ర్డ్ వేవ్ పుణ్య‌మా అని విజయనగరం జిల్లాలో క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా…క్ర‌మం త‌ప్ప‌కుండా పోలీస్  శాఖ నిర్వ‌హిస్తున్న‌  స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని ఈ సారి కూడా నిర్వ‌హించింది. అయితే ప్ర‌త్యేకించి బాధితులు జిల్లా...
Slider గుంటూరు

నేరాలు చేసే టీడీపీ వారిని వదిలేది లేదు

Satyam NEWS
చంద్రబాబు అండ చూసుకోని టీడీపీ నాయకులు దుర్మార్గాలకు పాల్పడుతున్నారని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. విజయవాడ నగరంలో టీడీపీ నాయకుడు జైన్  చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని, మహిళా...
Slider నల్గొండ

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

Satyam NEWS
రైతు ప్రతినిధులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ నందు కేంద్ర...
Slider ముఖ్యంశాలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం

Satyam NEWS
ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించి ప్రభుత్వం ఇంకా జీవో ఇవ్వకపోవటంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొన్నది. నేడు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొని ఉన్నది. ఉద్యోగుల పదవీ విరమణల...
Slider ప్రత్యేకం

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన జగన్ రెడ్డి

Satyam NEWS
ఆర్ధిక వ్యవస్థను చెక్కబెట్టేందుకు ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం సహా దేశంలోని ఆర్ధిక నిపుణుల డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం, అసలు అవసరమే లేదని ఆర్ధిక మంత్రి చెప్పడం వైసీపీ ప్రభుత్వం...
Slider గుంటూరు

కోవిడ్ పేరుతో పగటిపూట 144 సెక్షన్ అమలు చేయవద్దు

Satyam NEWS
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పగటిపూట పోలీసు శాఖ 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేసారు. కరోనా వ్యాప్తి చెందకుండా రాత్రిపూట కర్ఫ్యూ విధించారు....
Slider నెల్లూరు

వెంకటగిరి పెన్సిల్ చిత్రకళాకారుడు పొలిశెట్టి శంకర్ కు మరో పురస్కారం

Satyam NEWS
నెల్లూరు టౌన్ హాల్ లో ఆదివారం నాడు  శాంతి కల్చరల్స్ సంస్థ 21 వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్బంగా నెల్లూరు జిల్లా లో వివిధ కళారంగాలలో విశిష్ట సేవలందిస్తున్న కళాకారులను సత్కరించారు. అందులో...
Slider కడప

విభజన చిచ్చు: ఇక బై..బై…వైసీపీ…

Satyam NEWS
చిరకాలంగా కాంగ్రెస్ కు అనంతరం వైసీపీ పి కంచుకోటలా ఉన్న రైల్వే కోడూరు నియోజక వర్గం ఉడుమువారి పల్లె గ్రామం జిల్లా విభజన చిచ్చు రేపింది. రైల్వే కోడూరు నియోజక వర్గం ను రాయచోటి...