23.7 C
Hyderabad
May 8, 2024 04: 49 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

ఇంటి అద్దెపై ఇక నుంచి 18 శాతం GST

Satyam NEWS
మీరు GST చెల్లింపుదారులా? అయితే మీరు ఏ ఇంట్లో అయినా అద్దెకు ఉంటే అద్దెపై కూడా ఇక నుంచి GST చెల్లించాల్సి ఉంటుంది. జూలై 18 నుండి అమల్లోకి వచ్చే కొత్త GST నిబంధనల...
Slider ప్రత్యేకం

కోడలి తల నరికి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లొంగిపోయిన అత్త…

Satyam NEWS
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణం కొత్తపేట రామాపురంలో కోడలి వసుందర(35) అక్రమ సంబందం పై ఆగ్రహం తో అత్త సుబ్బమ్మ కోడలి తల నరికి తల, కొడవలి తీసుకొని అర కిలో మీటర్...
Slider ప్రత్యేకం

హత్య కాదు వధ అన్నది “గాడ్సే”వాదుల వాదన

Satyam NEWS
“1948 – అఖండ భారత్” ప్రి రిలీజ్ ఫంక్షన్ లో జై భజరంగ్ దళ్ నాయకులు ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎం.వై.మహర్షి నిర్మించిన చిత్రం ”1948-అఖండ...
Slider ప్రత్యేకం

ఎంపి మాధవ్ పై పరువు నష్టం దావా వేస్తున్న రాధాకృష్ణ

Satyam NEWS
బూతులు తిడుతూ అత్యంత అసభ్యంగా ప్రవర్తిస్తున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ పై న్యాయ చర్యలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సిద్ధమయ్యారు. రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా...
Slider ప్రత్యేకం

సీనియర్ ఐఏఎస్ లను కాదని డిప్యుటేషన్ పై వచ్చిన వారికి అందలం

Satyam NEWS
రాష్ట్ర క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులను కాదని, ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారుల కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు...
Slider ప్రత్యేకం

డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసు: నిందితుడికి పోలీసుల సహకారం

Satyam NEWS
ఉద్దేశపూర్వకంగానే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడం లేదు: పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు కేసులో పోలీసులు చట్టబద్ద విధులను సక్రమంగా...
Slider ప్రత్యేకం

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఆదిశగా సత్వర చర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్  సమావేశ మందిరంలో జిల్లా...
Slider ప్రత్యేకం

బీజేపీ అధికారంలోకి వస్తే ఇళ్లులేని చేనేత కార్మికులందరికీ ఇండ్లు

Satyam NEWS
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలియజేసారు. అలాగే చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ కల్పిస్తామని...
Slider ప్రత్యేకం

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎంత వరకూ వచ్చింది?

Satyam NEWS
2020 ఆగష్టు 5 న అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆ నాటి నుంచి సుమారు 500 మంది కార్మికులు పగలు రాత్రి ఆలయ నిర్మాణం కోసం శ్రమిస్తున్నారు....
Slider ప్రత్యేకం

దళితుల్ని చంపుతున్నారు… మహిళల్ని వాడుకుంటున్నారు

Satyam NEWS
మొన్న సుధాకర్.. నిన్న సుబ్రహ్మణ్యం.. తాజాగా ఎంపీ గోరంట్ల..  జగన్ ప్రభుత్వం.. అటు రాష్ట్ర ప్రజలను.ఇటు చట్ట సభలను..వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ద్వారా అప్రతిష్ట తెచ్చి పెడుతున్నారన్న అంశం..ఆ పార్టీ ఎంపీ గోరంట్ల వ్యవహారంతో మరింతగా...